Tag telugu news

నేటి నుంచి గ్రూప్‌-3 ‌పరీక్షలు..

రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలు హాజరు కానున్న 5.36 లక్షల అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో భారీ బందోబస్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16: ‌రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌-3 ‌పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18వ‌ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (‌టీజీపీఎస్సీ) అన్నిఏర్పాట్లు పూర్తి…

ముఖ్య‌మంత్రి బుల్డోజ‌ర్ ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌జ‌ల్లో భ‌యం..

నిరుపేద‌ల్లో భ‌రోసా నింపేందుకే ముసీ నిద్ర‌ కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16 : హైదరాబాద్ నగరంలో మూసీనదికి ఇరువైపులా నివాసముంటున్న ప్రజల ఇండ్లను కూల్చాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, బుల్డోడర్ కు అడ్డం వొచ్చినా ఇండ్లు కూల్చడం ఆగదని , పేదప్రజల ఇండ్లు కూల్చడమే త‌మ లక్ష్యం అన్నట్లుగా ముఖ్యమంత్రి…

సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా గద్దర్ కూతురు

గుమ్మ‌డి వెన్నెల‌కు కీల‌క ప‌ద‌వి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 16 :  ప్రజా గాయకుడు గదర్ కుమార్తె  కాంగ్రెస్ నేత గుమ్మడి వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా నియమించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గదర్ మరణానంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా…

అధికారులపై దాడి ఘటనలో విచారణ

Additional DG Mahesh Bhagwat

అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌భగవత్‌ ‌వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 16: అధికారులపై దాడి ఘటనలో విచారణ లోతుగా కొనసాగుతుందని విచారణ పూర్తి చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలంగాణ అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌భగవత్‌ ‌పేర్కొన్నారు. శనివారం వికారాబాద్‌ ‌జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌ ‌తో రెండు గంటలకు పైగా అడిషనల్‌ ‌డీజీ…

‌ప్రభుత్వ విద్యాసంస్థలకు వెంటనే తాగునీటి సరఫరా చేయాలి..

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌ , ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 :  ‌సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు వెంటనే వాటర్‌ ‌కనెక్షన్స్ ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధికారులను ఆదేశించారు శనివారం  సంగారెడ్డి. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇం‌జనీర్లతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర  సమీక్షించారు.  ఎస్‌ఈ…

బీఆర్‌ఎస్‌ ఒక సామాన్య శక్తి కాదు..

బీఆర్‌ఎస్‌కు లక్షలాది మంది కార్యకర్తలు కుల, మతాలకు అతీతంగా బీఆర్‌ఎస్‌ ‌పాలన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌మాజీ సీఎం కేసీఆర్‌ అం‌టే ఓ వ్యక్తి కాదని.. ఆయన దేశానికి ఒక దిక్సూచిలా మారి రాష్ట్రం సాధించిన విషయం అందరికీ తెలుసునని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. శనివారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పల్లెల్లో,…

19‌న ప్రజాపాలన బహిరంగ సభ

Public administration public meeting

అదేరోజు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం హాజరుకానున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి భారీ ఏర్పాట్లపై  టీపీసీసీ చీఫ్‌ ‌సమీక్ష పాల్గొన్న మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 16:   ‌ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్‌ ‌లో ఈనెల 19    ఇందిరా మహిళా శక్తి సభ అట్టహాసంగా నిర్వహించనున్నారు.  ఈసందర్భంగా హనుమకొండ…

లగచర్ల ఘటనలో బీఆర్‌ఎస్‌ ‌కుట్ర

రైతులను రెచ్చగొడుతున్న కేటీఆర్‌, ‌హరీష్‌రావు – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 15: ‌లగచర్ల ఘటన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కుట్రేనని, మాజీ మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్‌ ‌బాబు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులూ ఉన్నా రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామన్నారు. ఆర్థిక…

కొద్ది సేపు చిన్నారిని లాలించిన డ్రైవర్‌

మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్‌  15 : ‌మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఈ డ్రైవర్‌ ‌హైదరాబాద్‌ ‌సర్వీస్‌ ‌పై డ్రైవింగ్‌ ‌చేస్తున్నాడు . ప్రయాణికురాలు ఓ చంటి పాపతో ప్రయాణం చేస్తుంది.. తన వ్యక్తిగత అవసరాలు నిమిత్తం సూర్యాపేట బస్టాండ్‌ ‌లో కాసేపు ఆమె దిగగా ఆ చిన్నారిని చూసే వారెవరు లేకపోయారు. దీంతో డ్రైవర్‌…