Tag telugu news

ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా తెలంగాణ

రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రోత్సాహం. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణలో పెట్టుబడులు  రైన్లాండ్ స్టేట్ తో ఒప్పందం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : నూతన ఆవిష్కరణలు, ఆధునిక తయారీ, పరిశోధనలను ప్రోత్సహించే ప్రపంచ స్థాయి వ్యవస్థను నిర్మించడంపై రాష్ట్రం దృష్టి పెట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ…

తెలంగాణలో డ్రగ్స్ ‌నియంత్రణకు కీలక నిర్ణయం

సోల్జర్స్‌ను, నియంత్రణ కమిటీలను ఏర్పాటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌తెలంగాణలో డ్రగ్స్ ‌నియంత్రణకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ ‌నియంత్రణకు సోల్జర్స్‌ను, నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటి వరకు డ్రగ్స్ ‌వాడకం నగరాలకు, పట్టణాలకు మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు గ్రామస్థాయికి చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో స్కూల్‌కు…

దారి తప్పిన పార్టీతో.. రాజీ పడలేక పోతున్నా..

నీతి, నిజాయితీ, నైతిక విలువలేవీ? రాజీవ్‌ ‌రూపొందించిన ఫిరాయింపుల చట్టానికి తూట్లు.. రాహుల్‌ ‌గాంధీ పాంచ్‌ ‌న్యాయ్‌ ‌కి అట‌కెక్కించారు. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆవేదన జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ఇం‌దిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా, యువతకు స్ఫూర్తిగా.. గౌరవ మర్యాదలు కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీలో అనైతిక…

‌రాష్ట్రంలోనే సొంతంగా సీడ్‌ ‌గార్డెన్‌

Thummala Nageshwar Rao

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌24: ‌భవిష్యత్తులో తెలంగాణలోనే సొంతంగా సీడ్‌ ‌గార్డెన్‌ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి.. రెండో రోజు పలు సంస్థలను సందర్శించారు. ప్రపంచంలో అతి పెద్ద వ్యాపార ఆధారిత క్రూడ్‌ ‌ఫామాయిల్‌ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎఫ్‌జీవీ కంపెనీ సీడ్‌ ‌గార్డెన్‌ ‌ను సందర్శించారు.…

ఆత్మ‌గౌర‌వ క‌థ‌…

అత్యంత ప‌రిణ‌తి, ఎంతో ఆత్మ‌విశ్వాసం ఏర్ప‌డిన త‌రువాత అక్ష‌రీక‌రించాల్సిన బృహ‌త్త‌ర బాధ్య‌త‌నే ఆత్మ‌క‌థ‌. స్ప‌ష్ట‌మైన  అవ‌గాహ‌న‌, గురుత‌ర బాధ్య‌త‌తో స‌మాజానికి త‌న జీవితం నుంచి అందించ‌వ‌ల‌సిన విష‌యాల‌తో రాసే ఆత్మ‌క‌థ భ‌విష్య‌త్తు త‌రాల వారికి త‌ప్ప‌నిస‌రిగా స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వాలి. ఆత్మ‌క‌థ‌లో అస‌మగ్ర‌త‌కు చోటుండ‌దు. జీవితంలోని ప్ర‌తి అంశాన్ని నిజాయితీగా వ్య‌క్తీక‌రించే ధైర్యం ఉండి తీరాలి. ఆత్మ‌క‌థ…

నాకు యుద్ధం కావాలి

నాకు యుద్ధం కావాలి అణు ఇంధనం అణువంత నేల పైన మిగల కూడదు అందుకే నాకు యుద్ధం కావాలి పోయిన వాళ్లు మంచోళ్లు ఉన్న వాళ్లు మంచోళ్లు అంటే నేను అసలే ఒప్పు కోను భూ భారం యుగాల తరబడి పెరిగి పోతుంది త్రాసు ముల్లు నిశ్చల స్థితి లో ఉండాలి అందు కే నాకు…

అలాగే ఉంటుంది

పిట్టలు మాత్రమే ఎగిరిపోతాయి చెట్టు అలాగే దర్జాగా నిలబడుంటుంది పరిమళం మాత్రమే ఆగిపోతుంది గాలి అలాగే మంద్రంగా వీస్తుంటుంది పైరు మాత్రమే కోయబడుతుంది నేల అలాగే బలంగా ఉండిపోతుంది పడవలు మాత్రమే తీరం చేరుకుంటాయి సముద్రం అలాగే గంభీరంగా ఘోషిస్తుంటుంది సూర్యుడు మాత్రమే అస్తమిస్తాడు ఆకాశం అలాగే ఠీవిగా నిలిచుంటుంది రోజులు మాత్రమే గడిచిపోతాయి జ్ఞాపకం…

ఈ మనిషి ఆ మనిషికి లేనట్టేనా?

ఈ క్షణం ఆఖరిది. ఇక  ముఖాన్ని కనిపించకుండా మూటకట్టి మట్టికి కబురు పంపే తుది ఘట్టం. కొద్ది గంటల్లో భౌతిక రూపం కూడా పంచభూతల్లో కలసి గొప్ప జ్ఞాపకంగా మాత్రమే మిగిలే సమయం. ఇప్పుడు హాజరు కాకపోతే ఈ మనిషి ఆ మనిషికి లేనట్టే.. తరువాత పుట్టే ఓదార్పులాంటి పలకరింపులు ఆ ఆత్మకు చేరవు. సుదీర్ఘమైన…

‌నోటీసులకు నోటీసులతోనే సమాధానమిస్తా..

Bandi Sanjay reaction on KTR notices

నీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. కెటిఆర్‌ ‌నోటీసులపై బండి సంజయ్‌ ‌రియాక్షన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ‌లీగల్‌ ‌నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌పంపిన లీగల్‌ ‌నోటీసులపై ఆయన స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక…