Tag telugu news online

గ్రూప్‌-1 ‌నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం

సుప్రీంకోర్టు కేసును తిరస్కరించలేదు.. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం బండి, రేవంత్‌ ఇద్దరూ దోస్తులే.. విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచితే ఊరుకోం మీడియా సమావేశంలో కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌21: ‌గ్రూప్‌-1 ‌నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ చివరి వరకు పోరాడుతుంద‌ని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్ స్ప‌ష్టం…

ఛత్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌ఛత్తీస్‌గ‌ఢ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే చత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోఫ్రి అటవీ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్‌ ‌జవాన్‌లు కూంబింగ్‌ ‌నిర్వహించుకుని తిరిగి వొస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడగా ఇద్దరి మధ్య…

గ్రూప్‌-1 ‌పరీక్షల్లో జోక్యం చేసుకోలేం

మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ‘సుప్రీమ్‌’ ‌నిరాకరణ యథావిధిగా గ్రూప్‌ ‌పరీక్షల నిర్వహణ న్యూదిల్లీ, అక్టోబర్‌21 (ఆర్‌ఎన్‌ఎ) : ‌తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలూ స్పష్టంగా చెప్పిందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో…

హిందూ దేవాలయాలపై దాడులు దుర్మార్గం

నిమ్మకు నీరెత్తినట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ప్రభుత్వం గవర్నర్‌ను కలిసి విన్నవించిన బిజెపి బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌21: ‌హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం నిమ్మకునీరెతినట్లు వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్‌  ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షించడం సరికాదన్నారు.  సోమవారం ఉదయం…

ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌లో పోలీసుల పాత్ర కీల‌కం

The role of police is crucial in protecting people

మన సైబర్‌ ‌క్రైమ్‌ ‌విభాగం దేశంలోనే గొప్పది.. ప్రజలు  ప్రశాంతంగా ఉంటున్నారంటే ఖాకీలే కారణం రాష్ట్ర అభివృద్దిలోనూ వారిదే కీలక బాధ్యత శాంతిభద్రతలతోనే రాష్ట్రానికి పెట్టుబడులకు అవ‌కాశం మరణించిన పోలీస్‌ ‌కుటుంబాలకు రూ.2కోట్ల వరకు సాయం అమరపోలీసులకు నివాళి అర్పించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌21: ‌శాంతి భద్రతలు, నిఘా విషయంలో తెలంగాణ…

హైద‌రాబాద్ లో విద్యుత్ అంబులెన్స్‌..

Electric ambulance in Hyderabad

విద్యుత్ సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణకు ప్ర‌త్యేక వాహ‌నాలు.. ప్రారంభించిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 21 : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్ధరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోమ‌వారం ప్రారంభించారు. అనంతరం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ..  దేశంలో ఎక్కడా లేని…

ప్రత్యేక చట్టాలకు నోచుకోని ఆదివాసీలు!

ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీకి వ్యతిరేకంగా, పాలక వర్గాల దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, గిరిజన హక్కుల కోసం  ‘జల్‌-జంగిల్‌-జమీన్‌’ నినాదంతో మడమ తిప్పని పోరాటాలు చేసి, ప్రాణాలర్పించిన పోరాట యోధుడు కొమురం భీం.   గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్‌, సోంబాయి దంపతులకు 1901 అక్టోబర్‌ 22న అవిభక్త ఆదిలాబాద్‌ జిల్లా, ఆసిఫాబాద్‌…

ట్రాఫిక్‌ క్రమబద్దీకరణలో బహుళ మార్గాలు

Multiple ways of regulating traffic

తెలంగాణ  రాజధాని  హైదరాబాద్‌ ఎంతో విస్తరించింది. ఇలా నగరం  విస్తరించడంతో పాటు, శివారు గ్రామాలు అన్నీ కలసిపోతున్నాయి.  దీనికితోడు గ్రామాల్లో ఉపాధి లేక ప్రజలు బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వస్తున్నారు. దీనికితోడు టూ వీలర్‌, కార్లు తప్పనిసరిగా కొనుగోలు చేస్తున్నారు. వీటి ఉపయోగం పెరుగుతోంది. కరోనా తరవాత సొంత వాహనాల్లో వెళ్లడం అలవాటు చేసుకున్నారు.…

సమస్యలు కొండంత.. చర్యలు గోరంత!

విద్య, ఉపాధి రంగాలపై నీలినీడలు..    పట్టింపులేని పాలకులు … పెరుగుతున్న నిరుద్యోగం క్షేత్రస్థాయిలో  విద్యారంగంలో మార్పులు రావాలి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి దేశంలోనే కాదు… ప్రస్తుతం మన  తెలుగు రాష్ట్రాల్లోనూ విద్య, ఉపాధి రంగాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఫలితంగా నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ఏయేటికాయేడు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా పాలకులకు పట్టింపులేకుం…