Tag telugu news online

వరి సాగులో తెలంగాణ అగ్రస్థానం

Thummala Nageshwar Rao

హైదరాబాద్‌,  ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 15 : ‌వరి సాగు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోటీ 53లక్షల మెట్రిక్‌ ‌టన్నుల దిగుబడితో సన్న రకాలు 25నుంచి 40లక్షల ఎకరాలకు పెరిగిందని వివరించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ ‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సన్నాలకు బోనస్‌ ‌ప్రకటించడమే అందుకు కారణమన్నారు.…

రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ ‌బోర్డు

కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి ఎంపి కొండా వివ్వేశ్వర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌15: ‌రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌పార్టీ వక్ఫ్ ‌బోర్డును తీసుకొచ్చిందని, సుప్రీంకోర్టుకు మించి వక్ఫ్ ‌బోర్డుకు అధికారాలిచ్చారని బిజెపి ఎంపి కొండా వివ్వేశ్వర్‌ ‌రెడ్డి మండిపడ్డారు. వక్ఫ్ ‌బోర్డు అనేది ఒక క్రూరమైన హాస్యం. నవ్వాలో.. ఏడవాలో.. బాధపడాలో తెలియని పరిస్థితిగా ఉందని అన్నారు.…

పారిశ్రామికవేత్తలుగా ఇందిరా మహిళా శక్తి సభ్యులు

వారి ద్వారా 4వేల మెగావాట్ల సోలార్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి స్థల సేకరణ, బ్యాంకు రుణాల్లో చేయూతనందించాలి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ఇం‌దిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం…

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ

భక్తుల రాకతో ఆలయాలు కిటకిట వేకువ జామునుంచే నదుల్లో పుణ్యస్నానాలు దీపాలు వెలగించి మొక్కులు తీర్చుకున్న మహిళలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ‌కార్తీక పౌర్ణమి పర్వదినంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలకు, నదీతీరాలకు భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాన్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర, నదీతీరాల్లో…

త్వరలోనే బిఆర్‌ఎస్‌ ‌నుంచి మరిన్ని చేరికలు

- PCC President Mahesh Kumar Goud

కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఎమ్మెల్యేలు – పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌15: ‌కాంగ్రెస్‌ ‌పార్టీలోకి త్వరలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీలోని అగ్ర నాయకులు, మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌ ఒకే పార్టీలో ఉండరని…

బిజెపి చిత్తశుద్ధికి ఒక పరీక్ష!

Can you inquire about Kaleswaram including Amrit tenders

అవినీతి వ్యవహారాల్లో కేంద్రం స్పందించేనా… అమృత్‌ టెండర్లతో సహా కాళేశ్వరంపైనా విచారించగలదా…? అవినీతి వ్యవహారాల్లో కేంద్రం ఎప్పుడూ నిజాయితీగా వ్యవహరించడం లేదు. అవినీతి వొచ్చిన సందర్భాల్లో విచారణలు జరగడం లేదు. అవినీతి నేతలను నిలదీయడం లేదు. కేసులు కూడా తెమలడం లేదు. కేవలం ఇడి, సిబిఐలు దాడులు చేయడం, జ్కెళ్లకు పంపడం, విచారణలు సాగడం, బెయిళ్లు…

చిత్తవుతున్న వరి, పత్తి, సోయా రైతులు!

vari rythulu

 ధాన్యం పండిరచినా కొనుగోళ్లు అంతంతమాత్రమే.. ఉత్సవ విగ్రహాల్లా  మార్కెట్‌ కమిటీలు అయినకాడికి అమ్ముకుంటున్న వైనం.. కష్టనష్టాలకోర్చి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే చివరిలో అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏద్కెనా పంటలు అమ్ముకోవడం దుర్లభంగా మారుతోంది. కెసిఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ ఊదరగొట్టారు. మిల్లర్లకు మద్దతుగానే నిలిచారు. ఇప్పుడు అదే…

మూసీని పునరుజ్జీవింపజేయాల్సిందే..

మేధావులు, సామాజికవేత్తలు, సిపిఐ నాయకుల విజ్ఞప్తి నగరంలో ఒక సుస్థిర అభివృద్ధి జరగాలి : ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌పునరుజ్జీవంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ఈ ‌దుస్థితికి గత కాంగ్రెస్‌, ‌టిడిపి, బిఆర్‌ ఎస్‌ ‌ప్రభుత్వాలే కారణం : కె.శ్రీనివాస్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌సజీవ నది అయిన మూసీ…

రైతుల ముసుగులో గులాబీ గూండాలు..

ప్రభుత్వాన్ని అస్ధిరత పరిచే కుట్ర బిఆర్‌ఎస్‌ ‌దుష్ట పాలనలో వేముల ఘాట్‌లో రైతు ఆత్మార్పణ •రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలు మరిచారా? •లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం •రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 14 : ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలనను అస్థిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని,…