Tag telugu news online

‌ప్రభుత్వ విద్యాసంస్థలకు వెంటనే తాగునీటి సరఫరా చేయాలి..

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌ , ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 :  ‌సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు వెంటనే వాటర్‌ ‌కనెక్షన్స్ ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధికారులను ఆదేశించారు శనివారం  సంగారెడ్డి. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇం‌జనీర్లతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర  సమీక్షించారు.  ఎస్‌ఈ…

బీఆర్‌ఎస్‌ ఒక సామాన్య శక్తి కాదు..

బీఆర్‌ఎస్‌కు లక్షలాది మంది కార్యకర్తలు కుల, మతాలకు అతీతంగా బీఆర్‌ఎస్‌ ‌పాలన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌మాజీ సీఎం కేసీఆర్‌ అం‌టే ఓ వ్యక్తి కాదని.. ఆయన దేశానికి ఒక దిక్సూచిలా మారి రాష్ట్రం సాధించిన విషయం అందరికీ తెలుసునని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. శనివారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పల్లెల్లో,…

19‌న ప్రజాపాలన బహిరంగ సభ

Public administration public meeting

అదేరోజు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం హాజరుకానున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి భారీ ఏర్పాట్లపై  టీపీసీసీ చీఫ్‌ ‌సమీక్ష పాల్గొన్న మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 16:   ‌ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్‌ ‌లో ఈనెల 19    ఇందిరా మహిళా శక్తి సభ అట్టహాసంగా నిర్వహించనున్నారు.  ఈసందర్భంగా హనుమకొండ…

తెలంగాణ గ్యారెంటీలు మహారాష్ట్రలోనూ అమలు..

Subhash Dhote should win as MLA in Rajura..

రాజురాలో ఎమ్మెల్యేగా సుభాష్‌ ‌ధోతే గెలిపించాలి.. చంద్రపూర్‌ ‌జిల్లాలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఎన్నికల ప్రచారం బీజేపీ బందిపోటు ముఠాను తరిమికొట్టాలని పిలుపు సుభాష్‌ ‌ధోతేను 50వేల వోట్ల మెజారిటీతో గెలిపించేలా స్థానికుల నుంచి మాట తీసుకున్న సీఎం చంద్రపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నదని, ప్రజలకు ఇచ్చిన…

లగచర్ల ఘటనలో బీఆర్‌ఎస్‌ ‌కుట్ర

రైతులను రెచ్చగొడుతున్న కేటీఆర్‌, ‌హరీష్‌రావు – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 15: ‌లగచర్ల ఘటన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కుట్రేనని, మాజీ మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్‌ ‌బాబు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులూ ఉన్నా రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామన్నారు. ఆర్థిక…

కొద్ది సేపు చిన్నారిని లాలించిన డ్రైవర్‌

మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్‌  15 : ‌మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఈ డ్రైవర్‌ ‌హైదరాబాద్‌ ‌సర్వీస్‌ ‌పై డ్రైవింగ్‌ ‌చేస్తున్నాడు . ప్రయాణికురాలు ఓ చంటి పాపతో ప్రయాణం చేస్తుంది.. తన వ్యక్తిగత అవసరాలు నిమిత్తం సూర్యాపేట బస్టాండ్‌ ‌లో కాసేపు ఆమె దిగగా ఆ చిన్నారిని చూసే వారెవరు లేకపోయారు. దీంతో డ్రైవర్‌…

అల్లెగ్రో రాకతో సెమీ కండక్టర్ల చిప్‌ ఉత్పత్తికి ఊతం

• పరిశోధన కేంద్రం ఏర్పాటుతో 500మంది ఉద్యోగాలు • రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబరు 15: అల్లెగ్రో రాకతో రాష్ట్రంలో సెమీకండక్టర్‌ ‌చిప్‌ ‌ల తయారీ పరిశ్రమకు ఊతం లభిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్‌ ‌బాబు అన్నారు. ఆటోమోటివ్‌, ‌విద్యుత్తు…

సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తే సహించం

సొంత ప్రయోజనాల తప్పుడు వదంతులు • ఇప్పటికే 30శాతం సర్వే పూర్తి  విధుల్లో 87వేల ఎన్యుమరేటర్లు • రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 15: ‌కొందరు కావాలనే వారి ప్రయోజనాల కోసం సమగ్ర సర్వేపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా,…

కులాలు, భాష పేరుతో ప్రజల్ని విభజించడం దురదృష్టకరం

మొదటిసారి హైదరాబాద్‌ ‌వేదికగా ‘లోకమంథన్‌ ‌భాగ్యనగర్‌-2024’ వనవాసీ, గ్రామవాసీ, నగరవాసీ కలిస్తేనే భారతవాసీ 22న ప్రారంభించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము 21న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుచే స్టాల్స్ ‌ప్రారంభం జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంగా బిర్సా ముండా జయంతి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి లోకమంథన్‌-24‌కు అన్ని వర్గాల…