Tag telugu news online

ఉచిత పథకాలతో ప్రజల్లో శ్రమించే తత్వం పోతోంది..

సోమరులను తయారు చేస్తున్న ఉచితాలు.. •కష్టపడకుండానే డబ్బులు వొస్తే.. పనిచేస్తారా? •రాజకీయ పార్టీల ఉచిత హామీలపై ‘సుప్రీమ్‌’ ‌కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఫిబ్రవరి12 (ఆర్‌ఎన్‌ఎ): ఉచిత పథకాలతో ప్రజల్లో కష్టపడే తత్వం పోతోందని, వారు పనులకు దూరంగా ఉంటున్నారని, రాజకీయ పార్టీల ఉచిత పథకాలను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా…

నోటాను కల్పిత అభ్యర్థిగా ప్రతిపాదించిన ఈసీ

తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు ఏకగ్రీవాల పేరుతో దందాలను అరికట్టాలన్న ఈసీ రాజకీయ పార్టీలతో భేటీలో  కుదరని ఏకాభిప్రాయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి12:  స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కల్పిత అభ్యర్థిగా పెట్టాలా వద్దా? అనే అంశం రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కాంగ్రెస్‌ ‌పార్టీ ఈ పద్ధతిని వ్యతిరేకించగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ స్వాగతి…

దశాబ్దాల ఓబీసీల కల నిజం చేస్తాం

విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఓబిసిలకు 42 శాతం రిజర్వేషన్‌ జనాభా వివరాల నమోదుకు  మరోసారి అవకాశం.. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన సర్వే డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ…

గాంధీ హాస్పిటల్‌కి రోడ్డు ప్రమాద మృతుల మృతదేహాలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి12:ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు యాత్రికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. వీరి మృతదేహాలను రెండు అంబులెన్సుల్లో జబల్‌పుర్‌ ‌నుంచి సికింద్రాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. పోలీసులు, డీఎంహెచ్‌వో, రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మల్లారెడ్డి, సంతోష్‌, ‌శశికాంత్‌, ‌రవి, రాజు…

పథకాల పేరుతో పందేరాలు!

వికసిత భారత్‌ ‌పేరుతో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు మోదీ ప్రకటనల్లో డొల్లతనం తప్ప మరోటి కాదు పన్నుల రూపంలో ప్రజల డబ్బులతో నేతల జల్సాలు.. ఉచిత పథకాలు, తాయిలాలు, ఉచిత బియ్యం, రూపాయికే కిలో బియ్యం, పెన్షన్లు ఇవే అభివృద్ది, ఇవే పాలన అన్న తీరుగా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయి. పేదవారి పేరు చెప్పి…

టెక్నాలజీ అంటే హైదరాబాద్‌ వైపు చూడాలి…

జీసీసీలను గ్లోబల్‌ వాల్యూ యాడెడ్‌ సెంటర్లుగా మార్చుతాం ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా మారే సత్తా మనకుంది . గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సాహం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : టెక్నాలజీ అంటే ప్రపంచం  హైదరాబాద్‌ వైపు చూసేలా తీర్చిదిద్దడమే సీఎం…

పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం

మాజీ సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: బిఆర్‌ఎస్‌ పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ కు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మంగళవారం సాయంత్రం సిద్దిపేట…

తెలంగాణలోనూ దిల్లీ, మహారాష్ట్ర, హర్యానా ఫలితాలే…

బిసిలకు 42శాతం రిజర్వేషన్‌ ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి ఫిబ్రవరి 11 ప్రామిస్‌ డే హామీలను నెరవేర్చాలి మాట నిలబెట్టుకోవడం రేవంత్‌రెడ్డికి చేతకాదు సిఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని…

బర్డ్ ‌ఫ్లూపై అప్రమత్తమైన తెలంగాణ సర్కారు

ఎపి సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌ ‌పోస్టులు కోళ్ల లారీలను నిలిపివేస్తున్న అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ  కలకలం సృష్టిస్తోంది . రెండు జిల్లాల పరిధిలో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది . ఏపీ నుంచి వచ్చే కోళ్ల…