టెలిమెట్రి అమలుకు ఆమోదం

– శ్రీశైలం మరమ్మతులకు ఆంధ్రకు ఆదేశాలు – మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, జూలై 16: కృష్ణా నది జలాశయాల వినియోగంలో ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాలు ఎంతెంత వాడుకుంటున్నాయో నిర్దారించడానికి గాను టెలిమెట్రి పరికరాలు అమార్చాలి అన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ కు కేంద్రం ఆమోదించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్…
