Tag #TelanganaRising

వ్యవస్థ ప్రక్షాళనకా…ఎన్నికల వ్యూహానికా?”

“99 రోజుల ‘షార్ట్ టర్మ్’ ప్లాన్..  “ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా వాటి విజయం కేవలం ఆచరణ పైనే ఆధారపడి ఉంటుంది. 99 రోజుల ప్రణాళిక అనేది కేవలం ఎన్నికల ముందు ఇచ్చే ఒక ‘బూస్ట్’ లా కాకుండా, పరిపాలనలో శాశ్వత సంస్కరణలకు నాంది కావాలి. కలెక్టర్లు కేవలం అధికార పార్టీకి…

ఇది తెలంగాణ ప్ర‌జ‌ల ప‌త్రం

– తెలంగాణ రూపాన్ని మార్చే 3ట్రిలియ‌న్‌ – క్యూర్‌, ప్యూర్‌, రేర్ తెలంగాణ అభివృద్ధి క‌థ‌ -2047 నాటికి నెట్ జీరో మా ల‌క్ష్యం -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ విజన్ డాక్యుమెంట్  మూసివేసిన గదుల్లో రాసిన పత్రం కాదు, ప్రముఖుల సలహాలు, నిపుణుల చర్చలు, పౌరుల అభిప్రాయాలతో కింది నుంచి పైకి…

భ‌విష్య‌త్‌పై విశ్వాసం క‌ల్పించేలా బ్రాండింగ్‌

* అంత‌ర్జాతీయ కంపెనీల పెట్టుబ‌డుల‌ను ఆకర్షించేలా ఉండాలి… * తెలంగాణ గ‌తం.. వ‌ర్త‌మానం.. భ‌విష్య‌త్‌ల‌ను ప్ర‌తిబింబించాలి * చ‌రిత్ర‌, ప్ర‌కృతి.. ప‌ర్యావ‌ర‌ణం, క‌ళ‌లు, ప్ర‌ముఖుల‌ను ప్ర‌చారంలో వినియోగించాలి * తెలంగాణ బ్రాండింగ్‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి  అంత‌ర్జాతీయ సంస్థ‌ల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిల‌వాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్…

44వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ – 2025

 తెలంగాణ పెవీలియన్ ఏర్పాటు.. ప్రతిష్ఠాత్మక ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్.. (ఐఐటీఎఫ్) న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శుక్రవారం నాడు మొదలయింది. ఈ ఫెయిర్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పవిలియన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.శశాంక్ గోయెల్ శనివారం  తెలంగాణ పవిలియన్ ను ప్రారంభించారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025లో.. రాష్ట్ర…

మ‌త్స్య సంప‌ద అభివృద్ధికి చ‌ర్య‌లు

– హుస్నాబాద్ ఎల్ల‌మ్మ చెరువులో చేప‌పిల్ల‌ల విడుద‌ల‌ – గురుకులాల మెనూలో చేప‌లు -హుస్నాబాద్‌లో ఆధునిక చేప‌ల మార్కెట్‌ – మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, వాటికి శ్రీ‌హ‌రి  హుస్నాబాద్ లో మత్స్య సంపద మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని ఎల్లమ్మ చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో…

అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. బతుకమ్మ కుంట కు మాజీ ఎం పి వి.హనుమంత రావు పేరు ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే బతుకమ్మ పండుగ నిండుదనం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తి పాఠం…

 సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి

  దేశంలో రెండో గ్రామం, దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామం సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలో అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది. దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు…

ప్రపంచాన్ని ఇక్కడికి రప్పిస్తా ..!

  “రాబోయే పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే మా లక్ష్యం..  ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది..”   భారత్ ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  2026 డిసెంబర్ లోగా ఆ కార్యాలయ నిర్మాణం పూర్తి…

భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీ లోనే

  ప్రపంచానికే తల మాణికం కాబోతోంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు   ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, అంతర్జాతీయ స్టేడియం వంటి వాటితో అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతోంది భవిష్యత్తు అంతా ఇక్కడే ఉందని డిప్యూటీ సీఎం…