Tag #TelanganaPrajatantra

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

“అన్నిరకాల వివక్షతలకు దూరంగా, మత సామరస్యం తో దేశ ప్రజలందరూ సుహృద్భావ వాతావరణంలో… సమానత్వ భావనతో జీవిస్తూ, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న మహనీయుల ఆశయాలకు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ భారత సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ.. *77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు* -దేవులపల్లి అజయ్ ప్రజాతంత్ర

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’ * చెంచుల చరిత్రను వారి మధ్యనే ఆవిష్కరించడం గొప్ప పరిణామం * కొండమల్లు పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి హరీష్‌రావు చెంచుల జీవన విధానాలను ప్రతిబింబించేలా కొండమల్లు నవలను వర్ధెల్లి వెంకటేశ్వర్లు తీర్చిదిద్దారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్‌ నేత హరీష్‌రావు అన్నారు. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం…

నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి

*నాంపల్లి ఫర్నిచర్ మాల్ అగ్నిప్రమాదం అత్యంత విషాదకరం* *మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా* * రెవెన్యూ, హౌసింగ్ & సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ మాల్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ & సమాచార పౌర…

ప్రజాస్వామ్య పరిరక్షణ కు వోటు వజ్రాయుధం

*బాధ్యతాయుత వోటింగ్ తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ *తెలంగాణలో వోటర్లు 3.39 కోట్లకు చేరారు: సీఈవో సి. సుదర్శన్ రెడ్డి బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ…

జ్ఞాపకాల జోలె

సంక్రాంతి పిలిచిందనీ ఊరెళ్ళాను. మిత్రులు రమ్మాన్నారని వీధులన్నీ తిరిగాను. మనిషి మనిషిలో పోలిక పోగులను విప్పుకుంటూ ఊరును మోస్తూ మనసు అర్ధరాత్రి ఇంటికి చేరింది. జ్ఞాపకాల జోలెను రాశిగా పోసి మట్టి కొట్టుకున్న తేదీలను సంవత్సరాలలో ముంచి తేల్చి మాట గుర్తులతో పలకరింపు హోదాలో దగ్గరై ప్రతి ఒక్కరు ఇష్టంగా ముందుకు నడుస్తుంటే తల నెరిసిన…

ఒక తరం నడిచిన నడక 

“మనం ఒకవ్యక్తిని మరిచిపోతే పరవాలేదు. కానీ ఒకకాలాన్ని మరిచిపోతే ఎట్లా?  ‘సహచరులు’ మనకు చెప్పేది ఇదే మనచుట్టూ ఉన్నవాళ్లు మనతో నడిచేవాళ్లు మనతో మాట్లాడేవాళ్లు ఏదో ఒకరోజు చరిత్రగా మారతారు. ఇక్కడ సహచరులు పక్కనే నడిచిన వ్యక్తులు కాదు. ఒకే కలను భుజాలపై మోసినవాళ్ళు.  ఒకే భయాన్ని గొంతులో దాచుకున్నవాళ్ళు.  ఒకే మౌనాన్ని పంచుకున్న రాత్రులు. వి.వి. కవిత్వం…