Tag #TelanganaNews

తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు ప్ర‌ధాన‌మంత్రి మోదీ, రాహుల్‌కు ఆహ్వానం

* స్వ‌యంగా ఆహ్వానించ‌నున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి * అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, పారిశ్రామిక‌వేత్త‌లు, క్రీడాకారులు, ఇత‌ర రంగాల ప్ర‌ముఖుల‌కు ఆహ్వానం * ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆధ్వ‌ర్యంలో ఆహ్వాన క‌మిటీ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో డిసెంబ‌రు 8, 9వ తేదీల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న‌ తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాల‌ని…

2047 నాటికీ త్రి ట్రిలియ‌న్ డాల‌ర్ ఎకాన‌మి గా తెలంగాణ

తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి అయోగ్,ఐఎస్ బీ లాంటి సంస్థ‌ల స‌హ‌కారంతో  డాక్యూమెంట్ రూపకల్పన రాష్ట్ర ఆర్థికాభివ్రుద్దిలో రైతుల‌ను భాగ‌స్వాములను చేస్తాం అంత‌ర్జాతీయ విద్యా సంస్థ‌ల‌ను రాష్ట్రానికి ర‌ప్పించి నాలెడ్జ్ హ‌బ్ గా రాష్ట్రం విదేశాల నుంచి నేరుగా పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తున్నాం తెలంగాణ ప్ర‌భుత్వం గత అనుభ‌వాల…

బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుల పనులు వెంటనే మొదలుపెట్టాలి 

  పక్కనబెడితే ఊరుకోం.. లేకుంటే  రైతుల పక్షాన పాదయాత్ర చేపడుతాం. – మాజీ మంత్రి హరీష్ రావు నారాయణఖేడ్ కి బీఆర్ఎస్ హయాంలో రోజూ మంచినీళ్లు వోచ్చేది. ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ..”100 కోట్ల రూపాయలను నారాయణఖేడ్ తండాలకు కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ డబ్బును…

రూ.5 లక్షల కోట్ల కాంగ్రెస్ భూ కుంభకోణం

*రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ  *తన బహిరంగ లేఖకు సమాధానం ఇవ్వాలని, తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడాలని  డిమాండ్  * కాంగ్రెస్ తెచ్చిన పాలసీలోని లోపాలను వివరించిన కేటీఆర్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్) ఆదివారం, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి ఒక బహిరంగ లేఖను రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…

 కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆవేదన

  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ ఆస్తి నష్టం.. ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో మాట్లాడిన కేటీఆర్  జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన…

కల్వకుర్తి బీజేపీకి షాక్.. 

  *బీఆర్ఎస్ లో చేరిన ముద్విన్ గ్రామ బీజేపీ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు. *పాలమూరు గడ్డపై ఎగిరేది గులాబీ జెండాయే: మాజీ మంత్రి హరీష్ రావు *ఉత్తరాది రైతులపై ఉన్న ప్రేమ.. తెలంగాణ రైతులపై బీజేపీకి లేదు. *గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయండి.   నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా…

చ‌రిత్ర‌ను మ‌లుపుతిప్పిన రోజు

– న‌వంబ‌ర్ 29కి అందుక‌నే అంత‌టి ప్రాధాన్య‌త‌ -కేసీఆర్ దీక్ష ఒక చ‌రిత్ర‌గా మిగిలిపోతుంది -సిద్దిపేట‌లో ఉద్యోగుల గ‌ర్జ‌న మ‌రోచ‌రిత్ర‌ – మాజీ మంత్రి హ‌రీష్‌రావు   నవంబర 29అంటే ఒక చరిత్ర,  ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజిది.  ఉద్యమానికి సిద్దిపేట కు అవినాభావ సంబంధం వుంద‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. శ‌నివారం సిద్దిపేట…

పొంత‌న‌లేని విద్యుత్ గ‌ణాంకాలు

– మంత్రుల‌ను నేరుగా ప్ర‌శ్నించిన హ‌రీష్‌రావు – మీ శాఖ‌ల‌పై మీకు అవ‌గాహ‌న లేక‌పోతే ఎట్లా? – అధికార్లు ఇచ్చిన లెక్క‌లు గుడ్డిగా చ‌దువుతున్నారు – పైగా బీఆర్ ఎస్ పై నింద‌లు. ఇదెక్క‌డి న్యాయం శ‌నివారం మీరు పీపీటీలో డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క  చెప్పిన విద్యుత్ గణాంకాలు ఒక దానికి మరొకటి…

ఉద్యమంలో పిసీసీ ప్రెసిడెంట్ ఎక్కడున్నారు ..?

– కేసీఆర్ దీక్ష గురించి ఆయ‌న మాట్లాడ‌టం హాస్యాస్ప‌దం – దీక్ష విర‌మించాల‌ని వేడుకున్న‌ది కాంగ్రెస్ నేత‌లే – దీక్షా దివ‌స్ ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెల‌పాలి – తెలంగాణ ఉద్య‌మాన్ని అవ‌మానించ‌వ‌ద్దు – మాజీ మంత్రి కేటీఆర్     పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులు ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఆయన కూడా ఈరోజు…