Tag #TelanganaNews

చ‌రిత్ర‌ను మ‌లుపుతిప్పిన రోజు

– న‌వంబ‌ర్ 29కి అందుక‌నే అంత‌టి ప్రాధాన్య‌త‌ -కేసీఆర్ దీక్ష ఒక చ‌రిత్ర‌గా మిగిలిపోతుంది -సిద్దిపేట‌లో ఉద్యోగుల గ‌ర్జ‌న మ‌రోచ‌రిత్ర‌ – మాజీ మంత్రి హ‌రీష్‌రావు   నవంబర 29అంటే ఒక చరిత్ర,  ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజిది.  ఉద్యమానికి సిద్దిపేట కు అవినాభావ సంబంధం వుంద‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. శ‌నివారం సిద్దిపేట…

పొంత‌న‌లేని విద్యుత్ గ‌ణాంకాలు

– మంత్రుల‌ను నేరుగా ప్ర‌శ్నించిన హ‌రీష్‌రావు – మీ శాఖ‌ల‌పై మీకు అవ‌గాహ‌న లేక‌పోతే ఎట్లా? – అధికార్లు ఇచ్చిన లెక్క‌లు గుడ్డిగా చ‌దువుతున్నారు – పైగా బీఆర్ ఎస్ పై నింద‌లు. ఇదెక్క‌డి న్యాయం శ‌నివారం మీరు పీపీటీలో డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క  చెప్పిన విద్యుత్ గణాంకాలు ఒక దానికి మరొకటి…

ఉద్యమంలో పిసీసీ ప్రెసిడెంట్ ఎక్కడున్నారు ..?

– కేసీఆర్ దీక్ష గురించి ఆయ‌న మాట్లాడ‌టం హాస్యాస్ప‌దం – దీక్ష విర‌మించాల‌ని వేడుకున్న‌ది కాంగ్రెస్ నేత‌లే – దీక్షా దివ‌స్ ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెల‌పాలి – తెలంగాణ ఉద్య‌మాన్ని అవ‌మానించ‌వ‌ద్దు – మాజీ మంత్రి కేటీఆర్     పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులు ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఆయన కూడా ఈరోజు…

ఎనర్జీ ఉంటేనే పెట్టుబడులు

-స్టోరేజీకి అనుగుణంగా గ్రీన్‌ ఎనర్జీ -2047 నాటికి 3 ట్రిలియన్‌ ‌డాలర్‌ ఎకాన టార్గెట్‌ ‌-డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  గ్రీన్‌ ఎనర్జీ.. దేశ, ఆయా రాష్ట్రాల అభివృద్ధికి చాలా అవసరమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ ఎనర్జీ అనే చర్చ జరుగుతుందని అన్నారు. పారిస్‌లో…

గ‌త రెండేళ్ల‌లో వ్య‌వ‌సాయ‌రంగానికి ప్రాధాన్య‌త‌

– రైతుల సంక్షేమ‌మే ల‌క్ష్యం – రాష్ట్రంలో వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ‌కు అవ‌కాశాలు – ఆధునిక ప‌ద్ధ‌తుల‌ను ప్రోత్స‌హించాలి – అధికార్ల‌కు సూచించిన మంత్రి తుమ్మ‌ల‌ గత రెండు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింద‌ని మంత్రి తుమ్మ‌ల అన్నారు. “తెలంగాణ వ్యవసాయ – 2047 అగ్రిచాప్టర్” నివేదికపై చర్చించడానికి నేడు…

ఆత్మత్యాగం చేసిన వారికన్నా ఎవ‌రు గొప్ప‌?

-శ్రీకాంతచారి ఆత్మత్యాగం ఎందుకు  గుర్తుకు రావడం లేదు – గద్దర్‌, ‌కోదండరాం, అందె శ్రీ, గూడ అంజయ్యలను ఎందుకు విస్మరించారు? -కేటీఆర్‌ ‌వ్యాఖ్యలకు  ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంట‌ర్‌  తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్‌ ‌దీక్షను పెద్దదని చెప్పుకోవడం ఎంత‌వ‌ర‌కు స‌రైంద‌ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ‌ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌చేసిన దీక్ష నిజంగా…

కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌ 75శాతం ప‌నుల పూర్తి

– ప్ర‌ధాని చొర‌వ‌తో రాష్ట్రంలో రైల్వే మౌలిక స‌దుపాయాలు – కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి -కాజీపేల త‌యారీ యూనిట్ సంద‌ర్శ‌న‌   కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌లో 75% పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి తెలియజేశారు. శ‌నివారం ఆయ‌న ఈ యూనిట్‌ను సంద‌ర్శించి ప‌నుల…

పునర్జన్మ ఇచ్చేది వైద్యులు మాత్రమే

-త‌ల్లిదండ్రుల త‌ర్వాత న‌మ‌స్క‌రించేది డాక్ట‌ర్ల‌కే – డాక్ట‌ర్లు నిత్య‌విద్యార్థులు – అత్య‌ధిక మెడిక‌ల్ క‌ళాశాలలున్న రాష్ట్రం తెలంగాణ‌ – మెడిక‌ల్ టూర్‌కు వ‌స్తున్న విదేశీ రోగులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28: డాక్టర్లకు సమాజంలో ఉండే గౌరవం ఇంక వేరే ఏ వృత్తిలో లేద‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. శుక్ర‌వారం టైమ్స్ ఆఫ్ ఇండియా…

జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి

డిసెంబర్ 3న మహా ధర్నా -తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ హలీ జర్నలిస్టుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ డిసెంబర్ మూడున తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో తెలంగాణ…