ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

అధికార్లను ఆదేశించిన ప్రభుత్వ సి.ఎస్. కె. రామకృష్ణారావు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను సిఎస్ ఆదేశించారు. ఈ వేడుకలకు కావలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణా రావు గురువారం డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్…
