పేదల చిరకాల వాంఛ సాకారమవుతోంది..

లక్ష మందితో ఇందిరమ్మ గృహప్రవేశ మహోత్సవం.. బెండలంపాడులో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 27 ఇళ్ల గృహప్రవేశం.. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పేదలకు ఇండ్లు ఈనెల 21న సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : అతిత్వరలో పేదల కల సాకారం కాబోతున్నదని…
