Tag telangana updates

అధికార దుర్వినియోగం చేసిన వారిపై చ‌ర్య‌లు

త్వ‌ర‌లోనే రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ వెల్ల‌డి.. హైద‌రాబాద్‌,  ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 24 : గ‌త‌ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌ హయంలో అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ వారిపై త్వరలోనే రెడ్ బుక్ ఓపెన్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్‌లో గురువారం ఆయన…

‌కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా అప్‌ ‌గ్రేడ్‌ ‌చేయాలి

నష్కల్‌ ‌నుండి చింతలపల్లి గూడ్స్ ‌లైన్‌ ‌పై పునరాలోచించాలి రైల్వే హాస్పిటల్‌ ‌ను మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌ ‌గా అప్‌ ‌గ్రేడ్‌ ‌చేయాలి దక్షిణ మధ్య రైల్వే సమావేశంలో పాల్గొన్న ఎంపీ డా. కడియం కావ్య వరంగల్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలో రైల్వే పెండింగ్‌ ‌ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని కోరిన ఎంపీ  వరంగల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌…

తెలంగాణలో డ్రగ్స్ ‌నియంత్రణకు కీలక నిర్ణయం

సోల్జర్స్‌ను, నియంత్రణ కమిటీలను ఏర్పాటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌తెలంగాణలో డ్రగ్స్ ‌నియంత్రణకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ ‌నియంత్రణకు సోల్జర్స్‌ను, నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటి వరకు డ్రగ్స్ ‌వాడకం నగరాలకు, పట్టణాలకు మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు గ్రామస్థాయికి చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో స్కూల్‌కు…

దారి తప్పిన పార్టీతో.. రాజీ పడలేక పోతున్నా..

నీతి, నిజాయితీ, నైతిక విలువలేవీ? రాజీవ్‌ ‌రూపొందించిన ఫిరాయింపుల చట్టానికి తూట్లు.. రాహుల్‌ ‌గాంధీ పాంచ్‌ ‌న్యాయ్‌ ‌కి అట‌కెక్కించారు. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆవేదన జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ఇం‌దిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా, యువతకు స్ఫూర్తిగా.. గౌరవ మర్యాదలు కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీలో అనైతిక…

ఆత్మ‌గౌర‌వ క‌థ‌…

అత్యంత ప‌రిణ‌తి, ఎంతో ఆత్మ‌విశ్వాసం ఏర్ప‌డిన త‌రువాత అక్ష‌రీక‌రించాల్సిన బృహ‌త్త‌ర బాధ్య‌త‌నే ఆత్మ‌క‌థ‌. స్ప‌ష్ట‌మైన  అవ‌గాహ‌న‌, గురుత‌ర బాధ్య‌త‌తో స‌మాజానికి త‌న జీవితం నుంచి అందించ‌వ‌ల‌సిన విష‌యాల‌తో రాసే ఆత్మ‌క‌థ భ‌విష్య‌త్తు త‌రాల వారికి త‌ప్ప‌నిస‌రిగా స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వాలి. ఆత్మ‌క‌థ‌లో అస‌మగ్ర‌త‌కు చోటుండ‌దు. జీవితంలోని ప్ర‌తి అంశాన్ని నిజాయితీగా వ్య‌క్తీక‌రించే ధైర్యం ఉండి తీరాలి. ఆత్మ‌క‌థ…

అలాగే ఉంటుంది

పిట్టలు మాత్రమే ఎగిరిపోతాయి చెట్టు అలాగే దర్జాగా నిలబడుంటుంది పరిమళం మాత్రమే ఆగిపోతుంది గాలి అలాగే మంద్రంగా వీస్తుంటుంది పైరు మాత్రమే కోయబడుతుంది నేల అలాగే బలంగా ఉండిపోతుంది పడవలు మాత్రమే తీరం చేరుకుంటాయి సముద్రం అలాగే గంభీరంగా ఘోషిస్తుంటుంది సూర్యుడు మాత్రమే అస్తమిస్తాడు ఆకాశం అలాగే ఠీవిగా నిలిచుంటుంది రోజులు మాత్రమే గడిచిపోతాయి జ్ఞాపకం…

‌నోటీసులకు నోటీసులతోనే సమాధానమిస్తా..

Bandi Sanjay reaction on KTR notices

నీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. కెటిఆర్‌ ‌నోటీసులపై బండి సంజయ్‌ ‌రియాక్షన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ‌లీగల్‌ ‌నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌పంపిన లీగల్‌ ‌నోటీసులపై ఆయన స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక…

అం‌బుజా సిమెంట్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆందోళన

ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన ఆందోళనతో రామన్నపేటలో ఉద్రిక్తత  బిఆర్‌ఎస్‌ ‌నేతల ముందస్తు అరెస్ట్   ‌రామన్నపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ‌యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అదానీ అంబుజా సిమెంట్‌ ‌కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు…

నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం కేసు

అడ్వకేట్‌ ‌ద్వారా రిప్లై దాఖలు చేసిన మంత్రి కొండా సురేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : ‌మంత్రి కొండా సురేఖపై ప్రముఖ సినీనటుడు నాగార్జున వేసిన పరువునష్టం దావాపై నాంపల్లి స్పెషల్‌ ‌కోర్టులో విచారణ జరిగింది. మంత్రి కొండా సురేఖ తరఫున అడ్వకేట్‌ ‌గుర్మీత్‌ ‌సింగ్‌ ‌రిప్లై ఫైల్‌ ‌చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం…