తెలంగాణలో విధ్వంసం జరుగుతుంది
ప్రజల ఆవేదన పాలకులకు పట్టడంలేదు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యంకోసం పాటుపడాలి రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, ఏప్రిల్ 26 : ప్రజల ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో ద్వాంసం, విధ్వంసం జరుగుతుందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆవేదన పాలకులకు పట్టడం లేదన్నారు. 1969…