పార్టీ కంటే అభ్యర్థి విశ్వసనీయతే ప్రధానం

పీపుల్స్ పల్స్ తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్ నిరుద్యోగం ఓటర్లను ప్రభావితం చేసే ప్రధాన సమస్య ఉపాధి సంబంధిత అంశాలే ప్రాధాన్యతాంశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18:రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి విశ్వసనీయత, ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రజాదరణ, పట్టభద్రుల సమస్యలపై ఉన్న అవగాహన కీలక పాత్ర పోషించనున్నాయని పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వే (Pulse Telangana…
