Tag #Telangana #TelanganaNews #TelanganaRising #WelfareSchemes

ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి

– పేద‌వారికి స‌మ‌స్య‌లు రాకూడ‌దు – ల‌బ్దిదారుల‌కు ఉచిత ఇసుక ఇవ్వాలి – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలంగాణ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూపుదిద్దుకున్న భూభార‌తి చ‌ట్టం, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల్సిన బాద్య‌త జిల్లా క‌లెక్ట‌ర్ల‌దేన‌ని రాష్ట్ర రెవెన్యూ ,…