భద్రాద్రి జిల్లా మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణ

పేదోడి సంక్షేమమే లక్ష్యం జండా ఆవిష్కరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్రిటీష్ పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన వేలాది మంది అమరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని, మహాత్మా గాంధీ నాయకత్వంలో సాగిన పోరు బాటలో నేల కొరిగిన అమరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని…
