కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం

మునిగిన గ్రామాలు పొంగిపొర్లుతున్న వాగులు కొట్టుకుపోయిన రహదారులు ..రైల్వే ట్రాక్ లు కామారెడ్డి జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షాలు వినాయక చవితి పండుగ పూట తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తిమ్మారెడ్డి వద్ద కల్యాణి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకున్నారు. వారు ప్రాణాలను కాపాడుకునేందుకు…
