ఓయూలో జరిగే సమావేశానికి సీఎంకు ఆహ్వానం

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి కాశీం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలిసి ఆగస్ట్ 21 న ఓయూ లో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా రావాలని ఆహ్వానం పలికారు. ఓయూలో…
