యుద్ధం ఆపాలి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

-శ్రుతి పదేళ్ల యాది సభ కాళోజీ జంక్షన్ /హన్మకొండ, సెప్టెంబర్ 14 : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని చెలిమి సాహిత్య, సాంస్కృతిక వేదిక కన్వీనర్ మెట్టు రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ వడ్డేపల్లి లో జరిగిన తంగెళ్ల శ్రుతి పదేళ్ళ యాది సభకు…
