Tag #Telangana #TelanganaNews #Kaleshwaram #JusticePCGhosh #Justice PC Ghosh #BRS

కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవొద్దు : హై కోర్టు

కాళేశ్వరం పై  జస్టిస్ పి సీ ఘోష్  కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని హై కోర్టు  ఆదేశించింది. అక్టోబర్ ఏడో తేదీన తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. దీంతో కేసీఆర్, హరీశ్ రావుకు భారీ ఊరట లభించినట్లయింది.కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీబీఐ విచారణ జరిపించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ పడినట్లయింది .…