Tag #Telangana #TelanganaNews #Kaleshwaram #Justice PC Ghosh #BRS

కాళేశ్వరం నివేదిక పై మధ్యంతర స్టే ఆదేశాలు అవసరం లేదు : హైకోర్టు 

వెబ్సైట్ లో   కాళేశ్వరం పై  కమిషన్ సంక్షిప్త  నివేదిక అప్లోడ్ చేసి ఉంటే అది తప్పు.. వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలు అవసరం లేదు అని హైకోర్టు పేర్కొంది.   ప్రభుత్వానికి, కమిషన్ కు   మూడు వారాల్లో గా కౌంటర్ దాఖలు చేయాలనీ  నోటీసులు ఇస్తూ  ఆ తర్వాత వారంలో రిప్లై…