కమిషనర్ ను కలిసిన టీయూడబ్ల్యూజే బృందం

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 5: రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్.హరిష్ను మంగళవారం నాడు సచివా లయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్న లిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే (ఐ జె యు)రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందంమర్యాద పూర్వ కంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది.…