మాజీ మావోయిస్టు నేత మహమ్మద్ హుస్సేన్ విడుదలకు కృషి చేద్దాం..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామని, పౌరహక్కులకు పూర్తిభరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజాసంఘాలపై, ఆలోచనపరులపై, అక్రమంగా బనాయించిన కేసులను సమీక్షించి ఎత్తివేస్తామన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల వేదిక, ఒక వివరమైన నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి, హోంశాఖకు అందజేసింది. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే కేసులు…