Tag Telangana state government updates

‌పదేళ్ళ ప్రశాంతతను కోల్పోయిన ఉస్మానియా

మళ్లీ పోలీసుల కవాతు, లాఠీ చార్జ్‌లు, అరెస్టులు… ప్రభుత్వ దాటవేత ధోరణిపై విద్యార్థులు, నిరుద్యోగుల మండిపాటు జర్నలిసులపై దాడిని ఖండిస్తున్న విద్యార్థి సంఘాలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, ‌జూలై 11 : తెలంగాణ అస్థిత్వం మొదలు విద్యా, నిరుద్యోగ సమస్యలపై పోరాటంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధులు ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తారు.…

24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు

వివిధ శాఖల అధికారులతో స్పీకర్‌ ‌  సమీక్ష బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు ఇప్పటికే బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి వరుస సమీక్షలు బిఆర్‌ఎస్‌ ‌నేతలు భ్రమల నుంచి బయట పడాలన్న మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభమయ్యే…

బురదచల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోండి

విమర్శలతో నిజాలను కప్పిపుచ్చలేరు బిఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : బీఆర్‌ఎస్‌ ‌నేతలు తమపై బురద చల్లడం ఆపి ఓటమిని సవి•క్షించు కోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు సూచించారు. అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్‌ఎస్‌ ‌పెద్దలు ఇప్పటికీ భ్రమాలోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ, లోక్‌…

You cannot copy content of this page