Tag Telangana Science Congress 2025

కేయూలో విజ్ఞానం పంచిన సైన్స్ సదస్సు

Telangana Science Congress 2025

కాళోజి జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర ఆగస్టు 21 : కాకతీయ విశ్వవిద్యాలయంలో మూడో రోజు వివిధ విభాగాలలో సెమినార్లు (Telangana Science Congress 2025) ఆద్యంతం ఉత్సాహంగా, ఆసక్తికరంగా కొనసాగాయి. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇందులో పాల్గ‌ని విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రధానంగా అణు విద్యుత్ పర్యావరణం, వ్యవసాయ రంగం,ఆరోగ్య అంశాలపై పరిశోధన పత్రాలు శాస్త్రవేత్తలు…

ప్రాచీన భారతీయ విజ్ఞానం ఎంతో విలువైనది

KU

కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ప్రాచీన భారతీయ సమాజంలోని జ్ఞానం విలువైన‌ద‌ని తిరువనంతపురం ఎస్సొ – ఎన్సెస్ ఆచార్యులు ఎన్.వి. చలపతి అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీ (KU) ఆడిటోరియంలో “డైమండ్స్ ఫ్రం ధైర్ బర్త్ టూ ఎటర్నిటి” అంశంపై చలపతి ప్రసంగించారు. భూగోళ శాస్త్రం గొప్పదన్నారు. కృత్రిమ డైమండ్లపై మోజు…

నైపుణ్య వృద్ధితోనే యువతలో సాధికారత

Telangana Science Congress

తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆచార్య బాలకిష్టా రెడ్డి యువత మైండ్ సెట్ లో మార్పు రావాలి : డిఆర్డిఓ పూర్వపు చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీలో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ సైన్స్​ కాంగ్రెస్ – 2025 కాళోజి జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : యువత నైపుణ్యం పెంపొందించుకోవడం…