విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలి….

* పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలి.. * విద్యార్థులకు పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలి… * జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం.. * వసతిగృహాల్లో తరచూ ఘటనలో చోటుచేసుకోవడంపై సీఎం ఆగ్రహం.. * బాధ్యులైన వారిపై వేటు వేయాలని ఆదేశాలు…. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాల్లలో విద్యార్థులను…
