Tag Telangana saraswata parishath

సీనియర్ జర్నలిస్ట్ ఆర్. దిలీప్ రెడ్డి కి దేవులపల్లి రామానుజరావు పురస్కారం

ప్రముఖ సాహితీ వేత్త దేవులపల్లి రామానుజరావు 106వ జయంతి..ఆగస్ట్ 25…సందర్భంగ వారి సంస్మరణ లో తెలంగాణ సారస్వత పరిషత్ ప్రతి సంవత్సరం అందించే పురస్కారాన్ని అందుకున్న సీనియర్ జర్నలిస్ట్, కవి,రాజకీయ విశ్లేషకులు, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ఆర్. దిలీప్ రెడ్డి.

You cannot copy content of this page