రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణకు సిద్ధం

– కేంద్రం అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాలి – పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: ఈ ఖరీఫ్లో రాష్ట్రం అత్యధికంగా ధాన్యం సేకరణకు సిద్ధమవుతోందని, సేకరణ లక్ష్యాలను, డెలివరీ నిబంధనలు అత్యవసరంగా సవరించాలని, అదనపు నిల్వ, రవాణా సౌకర్యాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పౌరసరఫరాల…
