పార్టీలో తుఫాన్… అయినా మౌనం వీడని కెసిఆర్

“ముఖ్యంగా అందరి నోళ్ళల్లో నానుతున్న కాళేశ్వరం అవినీతి. దానిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ వేసింది మొదలు నివేదిక ప్రభుత్వానికి చేరక ముందు నుండి చేరిన తర్వాత కూడా ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉన్నది. దాన్ని కెసిఆర్ న్యాయస్థానంలో సవాల్ చేయడం వేరే విషయం. అలాగే మరో సంచల అభియోగం ఫోన్ ట్యాపింగ్. దీనిపై అధికారపార్టీ…

