Tag telangana political updates

విభజన పేరుతో చంద్రబాబు తెలంగాణలోకి ఎంటర్‌..

‌తన అసలు రాజకీయ రంగు బయటపెట్టాడు టిడిపిని ముందు పెట్టి బిజెపి రాజకీయం మొదలు బిజెపి డైరెక్షన్‌లోనే పని చేస్తున్న బాబు, పవన్‌ ‌టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి హాట్‌ ‌హాట్‌ ‌వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : విభజన పేరుతో ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలోకి ఎంటర్‌ అయ్యాడనీ, తెలంగాణలో టిడిపిని…

బోలె బాబాను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలి..

బాధితులకు న్యాయం చేయాలి దేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందింది, ప్రపంచ పెట్టుబడిదారి దేశాలను మించిపోతుంది అని మన దేశ పాలకులు ఉదరగొడుతున్నారు. అమెరికా, చైనాను అధిగమించి ముందుకు సాగుతున్నము అని చెప్పే అబద్ధాలు కట్టుకథలు నిజం కాదు అని.. వారి మాటల డొల్లతనాన్ని బయట పెట్టేవిధంగా అందవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. మూఢనమ్మకాలు ప్రచారం చేయడం…

చట్టాల మార్పుతోనే అసలైన పారదర్శకత!

రాజకీయ పార్టీలను సమాచార హక్కు పరిధిలోకి తీసుకురావాలి    సామాన్యుడి ఆకాంక్షలు తీరాలంటే తప్పని పరిస్థితి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఆయా  పార్టీల ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. విధానాలను రూపొందిస్తారు. పాలనను అందించడానికి, సామాన్యుల జీవితాలను మెరుగుపర్చడానికి బాధ్యత వహిస్తారు. రాజకీయ పార్టీలకు…

తెలుగు రాష్ట్రాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

కేంద్రం విభజన హామీలను నెరవేర్చాలి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి బీమదేవరపల్లి : తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగులో ఉన్న అన్ని సమస్యలకు ముఖ్యమంత్రుల సమావేశం శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) హనుమకొండ జిల్లా నిర్మాణ…

‌రసాభాసగా జిహెచ్‌ఎం‌సి కౌన్సిల్‌ ‌సమావేశం

బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్ల ఆందోళన మేయర్‌ ‌పోడియం చుట్టుముట్టి రాజీనామాకు డిమాండ్‌ ‌ప్లకార్డులు ప్రదర్శించిన బిఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్లు సమస్యల పరిష్కారానికి డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌తొమ్మిదో కౌన్సిల్‌ ‌సమావేశం రసాభాసగా మారింది. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కార్పొరేటర్లు సమావేశం ప్రారంభానికి ముందే ప్రధాన కార్యాలయం ఆవరణలో ఆందోళనకు…

వరుస షాక్‌లతో తలలు పట్టుకుంటున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు

పార్టీ సమావేశాలకూ పలువురు ఎంఎల్‌ఏలు డుమ్మా ఎవరు పార్టీ వీడుతారో అర్థం కాని పరిస్థితి సైలెంట్‌గా కాంగ్రెస్‌లో చేరిపోయిన బండ్ల కృష్ణమోహన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఊహించని పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎప్పుడు గులాబీ కండువా తీసేసి..కాంగ్రెస్‌ ‌కండువా…

అయోధ్యలో ఓడించినట్లే గుజరాత్‌లోనూ ఓడిస్తాం

ఓడిపోతారనే నివేదిక కారణంగానే అయోధ్య నుంచి పోటీ చేయని మోదీ భూములు కోల్పోయినా న్యాయం జరుగలేదని స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అహ్మదాబాద్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 6 : ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో ఎలా ఓడించామో ప్రధాని నరేంద్ర మోదీనీ, ఇతర…

ప్రభుత్వ సలహాదారుగా కెకె

క్యాబినేట్‌ ‌ర్యాంక్‌ ‌కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : మాజీ ఎంపీ, సీనియర్‌ ‌నేత కే.కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్‌ ‌హోదా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో సీనియర్‌ ‌లీడర్‌గా, కేసీఆర్‌కు సన్నిహితుడిగా కొనసాగిన కేకే…ఈ మధ్యే ఎఐసిసి చీఫ్‌ ‌మల్లికార్జున ఖర్గే సమక్షంలో…

నీట్‌ ‌యూజీ కౌన్సెలింగ్‌ వాయిదా

తదుపరి ఉత్వర్వులు ఇచ్చేవరకు నిలిపివేత న్యూ దిల్లీ, జూలై 6 : వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ ‌యూజీ 2024 పరీక్షలో అక్రమాల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ నీట్‌ ‌యూజీ కౌన్సెలింగ్‌ను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కౌన్సెలింగ్‌ ‌పక్రియ…