Tag telangana political updates

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలి: రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : కేంద్ర బడ్జెట్‌ ‌సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు స్పందించి తెలంగాణకు తగిన నిధులు వచ్చేలా చూడాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ ‌విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విభజన హామీలకు సంబంధించి బడ్జెట్‌ ‌లో నిధులు కేటాయించే విధంగా…

Union Budget today నేడు కేంద్ర బడ్జెట్‌

వరుసగా ఏడోసారి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల మొదటి సారిగా సంకీర్ణ మద్దతుతో మోదీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 22 : నేడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం వోట్‌…

దిల్లీలో బిజీబిజీగా సిఎం రేవంత్‌

కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, ప్రియాంకలతో భేటీ కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభతో సహా రాష్ట్ర రాజకీయాలపై చర్చ సీఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజిబిజిగా గడిపారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని కలిశారు. ఆ తరవాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశం అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి…

మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి

శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు కేటాయించాలి కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సిఎం రేవంత్‌ గ్యాస్‌  రాయితీని నేరుగా ఓఎంసీలకు చెల్లించే అవకాశం కల్పించండి : కేంద్ర మంత్రి పూరీకి సిఎం రేవంత్‌ విజ్ఞప్తి న్యూదిల్లీ, జూలై 22 : తెలంగాణ ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లతో చేపడుతున్న మూసీ రివర్‌ ప్రక్షాళనకు సహకరించాలని కేంద్ర…

DTF | సీఎం రేవంత్‌ నిర్ణ‌యంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌

1 నుండి 3వ తరగతి వరకు అంగన్వాడీలకు ఇవ్వడంపై ఆగ్ర‌హం ప్రాథ‌మిక విద్య నిర్వీర్య‌మవుతుంద‌ని డిటిఎఫ్ ఆరోప‌ణ‌ ప్రజాతంత్ర, జూలై 21 :  రాష్ట్ర విద్యా వ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకువ‌స్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ చేసిన ప్ర‌క‌ట‌న‌పై రాష్ట్ర వ్యాప్తంగా అన్నివ‌ర్గాల్లో వ్య‌తిరేకత వ్య‌క్త‌మ‌వుతోంది. విద్యావేత్త‌లు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ అంశంపై…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం

ప్రభాకర్‌ ‌రావు, శ్రవణ్‌ ‌రావులను హాజరు పర్చండి నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 20 : ‌రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్‌ ‌రావు (ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌), ఏ6 ‌శ్రవణ్‌ ‌రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టుఆదేశాలు జారీసింది. ఇప్పటికే…

నిరుద్యోగ భృతిపై మోసం

జాబ్‌ ‌క్యాలెండర్‌ ఊసే లేదు యువమోర్చా ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20: నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్‌ ‌మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రేవంత్‌రెడ్డి జాబ్‌…

నేడు ఉజ్జయినీ మహంకాళి బోనాలు

సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు సిసి కెమెరాల ఏర్పాటు.. పటిష్ట బందోబస్తు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20: సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి బోనాల ఉత్సవాలకు స‌ర్వం సిద్ధ‌మైంది. ఆదివారం ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్న‌ నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గత రెండు మూడు రోజులుగా పలువురు మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి…

రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ‌ట్రెండ్‌ ‌సెట్టర్‌

‌సంకీర్ణ రాజకీయాలకు ఆయనే ఆద్యుడు కకష్టాన్ని నమ్ముకునే వారే కమ్మవారు అమ్మలాగా అన్నం పెట్టి ఆదుకునే గుణం వారి సొంతం తెలంగాణ అభివృద్దిలో వారు భాగస్వామ్యం కావాలి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై 20: రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఒక బ్రాండ్‌ ‌క్రియేట్‌ ‌చేశారని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌…