Tag telangana political updates

వ్యాపారాలకు నేను వ్యతిరేకిని కాను..

కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ బిజెపి విమర్శలపై రాహుల్‌ ‌స్పష్టత న్యూదిల్లీ, నవంబర్‌7:  ‌తాను వ్యాపార వ్యతిరేకిని కాదని, కేవలం గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ పేర్కొన్నారు. తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకే ‘ఓ విషయంపై స్పష్టతనివ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యాపారంలో గుత్తాధిపత్యం కారణంగా మిగతా…

వరంగల్‌ ‌మహా నగరానికి మహర్దశ

2050 విజన్‌తో మాస్టర్‌ప్లాన్‌కు అడుగులు మంత్రి పొంగులేటి ప్రకటనతో ప్రజల్లో ఆశలు.. వరంగల్‌ ‌వాసుల దశాబ్దాల కల సాకారమయ్యేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. వరంగల్‌ ‌మహానగర అభివృద్ధికి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రూపుదిద్దుకుం టోంది. 2050 లో వరంగల్‌ ‌జనభాను దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ ‌ప్లాన్‌ను తయారు చేశారు. అయితే వివిధ రంగాల్లో అత్యంత త్వరితగతిన ముందుకు…

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌లకు ప్రతిపాదనలు పంపాలి ఇరిగేషన్‌, ‌రిజర్వాయర్ల పనుల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్‌ ‌పనులను పూర్తి చేయాలి తొర్రూర్‌ ‌మార్కెట్‌ ‌చైర్మన్‌ ‌తిరుపతిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి పాలకుర్తి ప్రజాతంత్ర నవంబర్‌ 7 : ‌రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌…

భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన 5 దిగ్గజ ఫార్మా కంపెనీలు

మంత్రి శ్రీధర్ బాబు హర్షం త్వరలో పరిశ్రమల విద్యుత్ విధానం ప్రకటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఏడాది కాలంలో పరిశ్రమల నిర్మాణానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు దిగ్గజ ఔషధ కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం…

సిఎం రేవంత్‌ ‌పదవి ఊడడం ఖాయం..

today breaking news, telugu short news

అధికారులు ఆయ‌న‌ ఆడించినట్లు ఆడితే చర్యలు త‌ప్ప‌వు. వొచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌ ఈ ‌ప్రభుత్వం అశాశ్వతం..మేమే శాశ్వతం.. మళ్లీ వొచ్చేది మా ప్రభుత్వమే.. అధికారులు వొళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని పని చేయాలి. సిఎం రేవంత్‌ ‌పదవి ఊడడం ఖాయం. ఆయన ఆడించినట్లు ఆడితే తరువాత మూల్యం చెల్లించుకోక‌…

ఫార్మా మాఫియాను కూల్చాకే పేదల ఇళ్లు కూల్చండి

సీనియర్‌ ‌పాత్రికేయులు పాశం యాదగిరి జనాభాకు హాని కలిగించే విదంగా ప్రభుత్వ చర్యలు ఆప్‌ ‌తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ ‌డాక్టర్‌ ‌దిడ్డి సుధాకర్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 06 : ‌మూసీని అత్యంత కలుషితమైన నదులలో ఒకటిగా మార్చిన ఫార్మా మాఫియాను కూల్చి, అనంతరం పునరావాసం కల్పించి పేదల ఇళ్ళు కూల్చని సీనియర్‌ ‌పాత్రికేయులు పాశం…

తెలంగాణ స్పోర్టస్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడ సమీక్ష సమావేశం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 06: ‌నూతన క్రీడవిధాన రూపకల్పన, స్పోర్టస్ ‌హబ్‌,‌సీఎం కప్‌ ‌మరియు ఇతర అంశాలపై తెలంగాణ స్పోర్టస్ అథారిటీ బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో సమీక్ష సమావేశం నిర్వహి ంచింది. ఈ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్‌ ‌రంజన్‌, ‌పీసీసీ అధ్యక్షులు,తెలంగాణ కరాటే అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌స్పోర్టస్ అథారిటీ…

స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విద్యార్థుల‌కు చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేర్క‌న్నారు. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామ‌ని, టాటా ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామ‌ని తెలిపారు. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోంద‌ని, చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాల‌ని…

విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించ‌డ‌మే ల‌క్ష్యం

ఈనెల 14న‌ఫేజ్-2 కింద  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు అంద‌రికీ విద్య‌, వైద్యం, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాం.. పిల్ల‌ల్లో నైపుణ్యాల పెంపున‌కు స్కిల్ యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌తో ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లో విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించ‌డ‌మే త‌మ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో…