Tag telangana political updates

పార్లమెంట్‌ ‌తరహాలో అసెంబ్లీ సెంట్రల్‌ ‌హాల్‌

ఆగాఖాన్ ట్ర‌స్టుకు పున‌రుద్ధ‌ర‌ణ‌ బాధ్య‌త‌లు ‌కెటిఆర్‌ ఈఆర్సీ వద్దకు వెళ్లడం జోక్‌ ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో బండారం బయటకపడక తప్పదు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌22: ‌పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌ ‌తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్‌ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీని అఘాఖాన్‌ ‌ట్రస్ట్…

పత్తి రైతులను మోసగిస్తే క‌ఠిన‌ చర్యలు

Thummala Nageshwar Rao

ప్రైవేటు వ్యాపారులకు మంత్రి తుమ్మల హెచ్చరిక ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: ‌పత్తి రైతులను మోసం చేసే ప్రైవేటు వ్యాపారులపై చర్యలు తప్పవని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది లేకుంగా రెవెన్యూ మార్కెటింగ్‌ అధికారులు దగ్గరుండి చూడాలని అన్నారు. గుర్రాలపాడులో పత్తి కొనుగోలు…

ప్రశాంతంగా గ్రూప్‌-1 ‌పరీక్షలు

cm revanth reddy

అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష తొలిరోజు ముగిసింది. పరీక్షకు వెళ్తున్న అభ్యర్థులను సీఎం రేవంత్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం…

సియోల్‌లో మంత్రుల బృందం పర్యటన

చెత్త తరలింపు.. విద్యుత్‌ ఉత్పత్తిపై పరిశీలన అతిపెద్ద మాపో రిసోర్స్ ‌రికవరీ ప్లాంట్‌ ‌పనీతిరుపై అధ్యయనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌21: ‌దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే మాపో రిసోర్స్ ‌రికవరీ ప్లాంట్‌ను మంత్రుల బృందం సందర్శించింది. అలాగే అక్కడ చెత్త సేకరణ, మురికి నీటి నిర్వహణ తదితర పద్దతులను కూడా పరిశీలించింది.  సియోల్‌లో…

గ్రూప్‌-1 ‌నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం

సుప్రీంకోర్టు కేసును తిరస్కరించలేదు.. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం బండి, రేవంత్‌ ఇద్దరూ దోస్తులే.. విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచితే ఊరుకోం మీడియా సమావేశంలో కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌21: ‌గ్రూప్‌-1 ‌నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ చివరి వరకు పోరాడుతుంద‌ని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్ స్ప‌ష్టం…

ఛత్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌ఛత్తీస్‌గ‌ఢ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే చత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోఫ్రి అటవీ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్‌ ‌జవాన్‌లు కూంబింగ్‌ ‌నిర్వహించుకుని తిరిగి వొస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడగా ఇద్దరి మధ్య…

హిందూ దేవాలయాలపై దాడులు దుర్మార్గం

నిమ్మకు నీరెత్తినట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ప్రభుత్వం గవర్నర్‌ను కలిసి విన్నవించిన బిజెపి బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌21: ‌హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం నిమ్మకునీరెతినట్లు వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్‌  ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షించడం సరికాదన్నారు.  సోమవారం ఉదయం…

ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌లో పోలీసుల పాత్ర కీల‌కం

The role of police is crucial in protecting people

మన సైబర్‌ ‌క్రైమ్‌ ‌విభాగం దేశంలోనే గొప్పది.. ప్రజలు  ప్రశాంతంగా ఉంటున్నారంటే ఖాకీలే కారణం రాష్ట్ర అభివృద్దిలోనూ వారిదే కీలక బాధ్యత శాంతిభద్రతలతోనే రాష్ట్రానికి పెట్టుబడులకు అవ‌కాశం మరణించిన పోలీస్‌ ‌కుటుంబాలకు రూ.2కోట్ల వరకు సాయం అమరపోలీసులకు నివాళి అర్పించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌21: ‌శాంతి భద్రతలు, నిఘా విషయంలో తెలంగాణ…

ప్రత్యేక చట్టాలకు నోచుకోని ఆదివాసీలు!

ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీకి వ్యతిరేకంగా, పాలక వర్గాల దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, గిరిజన హక్కుల కోసం  ‘జల్‌-జంగిల్‌-జమీన్‌’ నినాదంతో మడమ తిప్పని పోరాటాలు చేసి, ప్రాణాలర్పించిన పోరాట యోధుడు కొమురం భీం.   గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్‌, సోంబాయి దంపతులకు 1901 అక్టోబర్‌ 22న అవిభక్త ఆదిలాబాద్‌ జిల్లా, ఆసిఫాబాద్‌…