Tag telangana political updates

ప్రభుత్వంపై నమ్మకం ఉంది : ఉద్యోగ జేఏసీ నేతలు

ఉద్యోగ సంఘాల జెఎసితో సిఎం భేటీ పలు అంశాలపై ముఖ్య‌మంత్రి సుదీర్ఘ చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 :‌ తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్ (‌టీజీవో) ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమావేశం ముగిసింది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ‌కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో చర్చలు జరిగాయి. సీఎస్‌ ‌శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు కేకే, జేఏసీ ప్రతినిధులు…

దారి తప్పిన పార్టీతో.. రాజీ పడలేక పోతున్నా..

నీతి, నిజాయితీ, నైతిక విలువలేవీ? రాజీవ్‌ ‌రూపొందించిన ఫిరాయింపుల చట్టానికి తూట్లు.. రాహుల్‌ ‌గాంధీ పాంచ్‌ ‌న్యాయ్‌ ‌కి అట‌కెక్కించారు. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆవేదన జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ఇం‌దిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా, యువతకు స్ఫూర్తిగా.. గౌరవ మర్యాదలు కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీలో అనైతిక…

‌రాష్ట్రంలోనే సొంతంగా సీడ్‌ ‌గార్డెన్‌

Thummala Nageshwar Rao

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌24: ‌భవిష్యత్తులో తెలంగాణలోనే సొంతంగా సీడ్‌ ‌గార్డెన్‌ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి.. రెండో రోజు పలు సంస్థలను సందర్శించారు. ప్రపంచంలో అతి పెద్ద వ్యాపార ఆధారిత క్రూడ్‌ ‌ఫామాయిల్‌ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎఫ్‌జీవీ కంపెనీ సీడ్‌ ‌గార్డెన్‌ ‌ను సందర్శించారు.…

‌నోటీసులకు నోటీసులతోనే సమాధానమిస్తా..

Bandi Sanjay reaction on KTR notices

నీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. కెటిఆర్‌ ‌నోటీసులపై బండి సంజయ్‌ ‌రియాక్షన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ‌లీగల్‌ ‌నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌పంపిన లీగల్‌ ‌నోటీసులపై ఆయన స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక…

‌ప్రజాభిప్రాయమని చెప్పి అడ్డుకుంటారా?

KTR was angry over the arrest of BRS leaders

బిఆర్‌ఎస్‌ ‌నేతల అరెస్ట్‌పై మండిపడ్డ కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌23: ‌రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్‌ ‌ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్‌ఎస్‌ ‌నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌస్‌ అరెస్టులు చేయడం దుర్మార్గమని పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర…

నిర్భందాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ

 మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 23 : ‌యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అదానీ- అంబుజా సిమెంట్‌ ‌పరిశ్రమపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు భారాస నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. నల్గొండ జిల్లాలో భారాస నాయకులను అరెస్టు చేయడం పట్ల ఆయన తీవ్ర…

రేపు భద్రాద్రికి గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌

‌రామాలయంలో ప్రత్యేక పూజలు.. కొత్తగూడెంలో అధికారులతో సమావేశం భద్రాచలం,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 23 : ‌తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ 25‌న  శుక్రవారం నాడు భద్రాచలం రానున్నారు. భద్రాచలం సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకుంటారు. 24వ తేది గురువారం సూర్యపేట నుండి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటిసి అతిధి గృహంలో రాత్రి బస…

కాంగ్రెస్‌ ‌పార్టీ సొంతిల్లు లాంటిది..

నేనూ కాంగ్రెస్‌ ‌నాయకుడినే అని చెప్పుకోవాల్సిన దుస్థితి సీనియర్‌ ‌నేత ఎమ్మెల్సీ, జీవన్‌ ‌రెడ్డి ఆవేదన టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కీలక వ్యాఖ్యలు మాదే అసలైన కాంగ్రెస్‌ ‌కుటుంబం: సంజయ్‌ ‌కుమార్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 23: ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు జీవన్‌ ‌రెడ్డి ఇవాళ మరోసారి తన ఆవేదన వెల్లగక్కారు. కాంగ్రెస్‌…

విదేశీ నుంచి స్వ‌దేశీ చేతుల్లోకి ధ‌ర‌ణి

త్వ‌ర‌లో ధ‌ర‌ణి స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రిస్తా.. రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌,  అక్టోబ‌ర్ 22 :- ఇప్ప‌టి వ‌ర‌కు విదేశీ సంస్ధ టెర్రాసిస్ చేతిలో ఉన్న ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ను స్వ‌దేశీ సంస్ధ ఎన్ఐసికి అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార…