Tag Telangana political updates Today Highlights

రాష్ట్రంలో రాజ్యాంగంపై దాడి జరుగుతోంది

మా ఎమ్మెల్యేలను బెదిరించి చేర్చుకుంటున్నారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కెటిఆర్‌ ‌బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20: మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్న విష‌య‌మై గవర్నర్‌కు తెలిపామని బిఆర్ఎస్ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చని…

వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు

భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి ప్రాజెక్టులకు భారీగా వచ్చి చేరుతున్న నీరు పలు ప్రాంతాల్లో సింగరేణి బోగ్గు ఉత్పత్తికి అంతరాయం పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం అప్రమత్తంగా ఉండాలని  కలెక్టర్లకు సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై20: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీరం వైపునకు కదులుతోంది. పూరీ తీరానికి 40 కిలో…

‌బీఆర్‌ఎస్‌ ‌కనుమరుగవుతుందా ?

బిజెపీలో విలీనంపై వదంతులు ఎంఎల్‌ఏలను కాపాడుకునే పనిలో నేతలు ప్రశ్నార్థకంగా బీఆర్‌ఎస్‌ ‌భవిష్యత్తు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ‌జూలై 17 : భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ‌మనుగడపైన గత కొద్దిరోజులుగా మీడియాలో అనేక వదంతులు వొస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ‌బిజెపీలో విలీనం అవుతుందన్న వార్తలు విస్తృతమైనాయి.…

తెలంగాణలోనూ బస్సు ఛార్జీల పెంపు ఖాయమంటూ కెటిఆర్‌ ‌విమర్శలు

తెలంగాణలోనూ బస్సు ఛార్జీల పెంపు ఖాయమంటూ కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : కర్ణాటకలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌స్పందించారు. బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. ఎక్స్(‌ట్విటర్‌) ‌వేదికగా ఆయన పోస్ట్ ‌చేశారు. ఏదైనా…

రేషన్‌ ‌కార్డు ఆధారంగా రైతుల గుర్తింపు

నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాల్లో జమ సమస్యలుంటే 30 రోజుల్లో పరిష్కారం రైతు రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : పంటల రుణ మాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్‌ 12…

గిట్టుబాటు ధర, సబ్సీడీలపై ‘భరోసా’ ఇవ్వండి

రైతు భరోసా ఇస్తూనే సదుపాయాలు కావాలి ‘రైతు భరోసా’పై ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా రైతు సదస్సులో భిన్నాభిప్రాయాలు పదెకరాల వరకు రైతు భరోసా కల్పించాలని రైతులందరి అభిప్రాయం సేద్యం చేస్తున్న వారికే ఇవ్వాలన్న అన్నదాతలు ప్రత్యేక చట్టం ద్వారా కౌలు రైతులను ఆదుకోవాలని సూచన రైతులు సూచనలు క్రోడీకరించి శాసన సభలో చర్చించి నిర్ణయిస్తామన్న డిప్యూటీ…

బీసీ రిజర్వేషన్ల పెంపుకు కార్యాచరణ ప్రణాళిక

పంచాయతీ ఎన్నికల్లో అమలు, రాబోయే ఎన్నికల్లో పెంపుకు సాధ్యాసాధ్యాలపై చర్చ స్థానిక సంస్థలకు కేంద్ర నుంచి నిధులు ఆగిపోకుండా త్వరగా నిర్వహణ రిజర్వేషన్లపై ఇతర రాష్ట్రాలలో విధానాలపై అధ్యయనం అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక…

బహుముఖ కార్యాచరణ చారిత్రక అవసరం..!

ఆంధ్రప్రదేశ్‌ను విభజించి రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత తెలుగువారు రాష్ట్రాలుగా విడిపోయి, మీది, మాది అనే బావనతో రాజకీయాలకు లొంగిపోయి అగుపడనం త దూరంలో పొరపొచ్చాలతో బతుకాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర విభజన దేశంలో ఏ రాష్ట్ర విభజన విషయంలో జరుగనంత రసాభస జరిగి విభజన చోటుచేసుకున్నది. ఇదే అదనుగా విభజించి పాలించు అనే సూత్రాన్ని…

You cannot copy content of this page