అక్టోబర్లో ఎన్నికల శంఖారావం..!
సమాయత్తమవుతున్న అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ జాతీయస్థాయి నాయకుల తాకిడి హ్యాట్రిక్ ఖాయమంటున్న బిఆర్ఎస్ హైదరాబాద్,ప్రజాతంత్ర న్యూస్ నెట్వర్క్,సెప్టెంబర్ 27: మరో మూడు రోజుల్లో రానున్న అక్టోబర్ నెల రాజకీయ పార్టీలన్నిటికీ ప్రాధాన్యం కానుంది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఇదే నెలలో రాబోతుండడంతో రాజకీయ వర్గాలన్నీ ఎంతో ఉత్సుకతతో…