Tag Telangana news updates

నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణం

ప్రారంభించిన పర్యాటకశాఖ నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల్ల అటవీ అందాల మధ్య సాగే 120 కి మీ 6 గంటల అద్భుత ప్రయాణం హైదరాబాద్, నవంబర్ 2 ( నాగార్జునసాగర్ లాంచ్ ప్రయాణం నుండి కే వెంకటరమణ, జాయింట్ డైరెక్టర్, ఐ ఎన్ పి ఆర్ రిపోర్టింగ్) తెలంగాణ ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…

జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ కేసు.. చేవెళ్ల ఎక్సైజ్‌ ‌విచారణకు రాజ్‌పాకాల హాజరు

Janwada Farm House Case updates

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌1: ‌తెలంగాణలో కాకరేపిన జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆధారాలు సేకరించిన చేవెళ్ల ఎక్సైజ్‌ ‌పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో కీలక నిందితులైన కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌ ‌పాకాల, విజయ్‌ ‌మద్దూరిలను శుక్రవారం చేవెళ్ల ఎక్సైజ్‌ ‌పోలీసులు విచారిస్తున్నారు. రాజ్‌ ‌పాకాల ఇంట్లో జరిగిన పార్టీలో…

ప్రజల్లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై వ్యతిరేకత

రైతులను నట్టేట ముంచి ..డైవర్షన్‌ ‌పాలిటిక్స్ ‌వ్యతిరేతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ఆలోచన అవసరమైతే పాదయాత్ర చేస్తామన్న బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌1: ‌ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, రాజకీయంగా తమకు అనుకూలంగా ఉందిన విపక్ష బిఆర్‌ఎస్‌ ‌భావిస్తోంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా…

మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌ ‌బాబు రూ. 7 కోట్లతో బోడుప్పల్‌లో అభివృద్ధ్ది పనులకు శ్రీకారం.. మేడిపల్లి, ప్రజాతంత్ర, నవంబన్‌ 01 : ‌బీఆర్‌ఎస్‌ ‌మాదిరి తమది మాటల ప్రభుత్వం కాదని.. చెప్పింది చేసి చూపించే చేవ, చిత్తశుద్ధ్ది కలిగిన చేతల ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌…

ప్రభుత్వ ఉద్యోగులకు దీపావ‌ళి కానుక‌

Orders for increase in DA issued

డీఏ పెంపున‌కు ఉత్తర్వులు జారీ హైదరాబాద్ ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు…

స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లకు కమిషన్‌

 ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,అక్టోబర్‌30(ఆర్‌ఎన్‌ఎ): ‌స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బిసి రిజర్వేషన్లను త్వరగా తేల్చితే స్థానిక ఎన్నికల్లో లబ్ది ఉంటుందని పిటిషనర్‌ ‌వాదనతో ధర్మాసనం  ఏకీభవించింది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ…

దీపావ‌ళి ప్ర‌జ‌ల జీవితాల్లో న‌వ్య‌ కాంతులు వెల‌గాలి..

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి  దీపావళి శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30:  ఈ దీపావ‌ళి పండుగ  ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతులు, స‌మృద్ధిని అందించాల‌ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిష‌న్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పర్వదినం సందర్భంగా హిందువుల‌కు శుభాకాంక్షలు తెలిపారు. రావణుడిని సంహరించిన తర్వాత విజయోత్సాహంతో రాముడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా జరుపుకొనే…

”నంద‌నవ‌నం” ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు

అర్హుల‌కు న్యాయం చేయాలి గృహ‌నిర్మాణానికి సంబంధించిన‌ ఫిర్యాదులకు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం.. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : రంగారెడ్డి జిల్లా ఎల్‌బి న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని నంద‌న వ‌నంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మించిన ఇండ్ల‌ను అక్ర‌మంగా ఆక్ర‌మించుకున్న‌వారిని త‌క్ష‌ణమే ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాల‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల…

కుల‌గ‌ణ‌న ప‌రిశోధ‌న కేంద్రంగా తెలంగాణ‌

దేశానికి మోడల్ గా నిల‌వ‌బోతున్నాం.. ప్ర‌జ‌లంద‌రికీ సామాజిక న్యాయ‌మే ల‌క్ష్యం ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ గాంధీభ‌వ‌న్ లో కాంగ్రెస్ ముఖ్య నేత‌ల‌తో భేటీ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, అక్టోబ‌ర్ 30 : కుల గణన విష‌యంలో పరిశోధన కేంద్రంగా తెలంగాణ దేశానికి మోడల్ గా నిల‌వ‌బోతున్నామ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు తెలిపారు. కుల…