Tag Telangana news updates

మీ భవిష్యత్తునే రాష్ట్ర భవిష్యత్తుగా చూస్తాం

 నెహ్రూ ఆలోచనలను ముందుకు తీసుకుపోతున్న ప్రజా ప్రభుత్వం •పదేళ్లు పాలన చేసిన బిఆర్‌ఎస్‌ ‌విద్యార్థులకు మెస్‌ ‌చార్జీలు పెంచలేదు •ఎల్బీ స్టేడియంలో జరిగిన బాలల దినోత్సవం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర.నవంబర్‌14:    ‌మీ భవిష్యత్తు ..రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం చూస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటాం.. విద్యార్థుల…

పది నెలల్లో 35 వేల కోట్ల పెట్టుబడులు

 51 వేల మందికి ఉద్యోగావకాశాలు ఫార్మా, లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంపై మంత్రి శ్రీధర్‌ ‌బాబు మీడియా కాన్ఫరెన్స్ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌14: ‌రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే లైఫ్‌ ‌సైన్సెస్‌, ‌ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించి అద్భుత విజయాలు సాధించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు. మంగళవారం…

కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : ‌దేశ రాజధాని దిల్లీ నగరంలో మంగళవారం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల, కేంద్రపాలితప్రాంతాల విద్యుత్‌ ‌శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్‌ ‌కన్వెన్షన్‌ అం‌డ్‌ ఎక్స్పో సెం టర్‌లో నిర్వహించిన ఈ కార్య క్రమానికి తెలం గాణ రాష్ట్రం తరఫున  ఉప ముఖ్య మంత్రి, విద్యుత్‌…

లగచర్ల ఘటనకు సిఎం రేవంత్‌దే బాధ్యత

image.png వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌వికారాబాద్‌ ‌కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌పై, రెవెన్యూ అధికారులపై లగచర్లలో జరిగిన దాడి ఘటనపై కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. లగచర్లలో అధికారులపై దాడిని ఖండిస్తున్నామని, దాడికి కారణం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అని నరేందర్‌ ‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని, ఫార్మా కంపెనీ ఏర్పాటు చెయ్యొద్దని రైతులు ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే అరెస్ట్ ‌చేశారని చెప్పారు. పేద రైతులు ప్రాణం పోయినా భూములు ఇవ్వమని చెబుతున్నారని, ముఖ్యమంత్రి మొండిగా ప్రవర్తిస్తూ సోదరుల కోసం, సొంత బామ్మర్ది కోసం, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం కోసం అమాయక రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. భూ సేకరణ ఆపాలని, అమాయక రైతులను అరెస్టు చెయ్యొద్దని కోరారు. రాజకీయం చేయడానికి ఇప్పుడు ఎన్నికలు లేవని, అక్కడ అన్ని రాజకీయ పార్టీల రైతులకు భూములు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కలెక్టర్‌పై దాడి ఘటనలో తన అనుచరుడు సురేష్‌ ‌హస్తం ఉందని వచ్చిన ఆరోపణలపై కూడా పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. సురేష్‌ ‌తమ కార్యకర్త కాబట్టి మాట్లడాడని, ఆయనకు అక్కడ భూమి ఉందని, అందుకే ఆయన కూడా ప్రశ్నించాడని చెప్పారు. ఫార్మా కంపెనీ కాకుండా వేరే కంపెనీలు పెడితే స్వాగతిస్తామని, పేద రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాడుతామని పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

అనుచరుడు సురేష్‌కు భూమి ఉంది కనుకనే పోరాడుతున్నాడు కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి వికారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌12: ‌వికారాబాద్‌ ‌కలెక్టర్‌ ‌ప్రతీక్‌  ‌జైన్‌పై, రెవెన్యూ అధికారులపై లగచర్లలో జరిగిన దాడి ఘటనపై కొడంగల్‌ ‌మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి స్పందించారు. లగచర్లలో అధికారులపై దాడిని ఖండిస్తున్నామని, దాడికి కారణం…

మ‌హారాష్ట్ర ప్ర‌చారంలో సీఎం రేవంత్ ప‌చ్చి అబ‌ద్ధాలు

అస‌త్యాల‌తో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే య‌త్నం ఇచ్చిన హామీల‌న్నీ అటెకెక్కించారు.. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిష‌న్ రెడ్డి తెలంగాణలో ఏడాదిగా ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో నిత్యం ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతోంద‌ని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి…

రైతుల ఇష్ట ప్రకారమే.. భూసేకరణ జరగాలి

గ్రామాలల్లో పోలీసులను మోహరించడం దారుణం : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 12 : ‌భూసేకరణ రైతుల ఇష్టప్రకారం జరగాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కొడంగల్‌ ‌చుట్టుపక్కల మండలాల్లో ఇం టర్నెట్‌ ‌సేవలు, కరెంటు బంద్‌ ‌చేసి వందల మంది పోలీసులను గ్రామాల్లో మోహరించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు…

త్వరలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు..

•వ్యవసాయ యాంత్రికరణ పథకం పునరుద్ధరణకు కసరత్తు •జిల్లాల్లో వ్యవసాయ పనిముట్లపై ప్రదర్శనలు •ప్రణాళికల రూపకల్పనకు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ‌త్వరలో వ్యవసాయ యాంత్రికరణ పథకాన్ని పునరుద్దరించడానికి కావాల్సిన నిధులు, పథకం అమలు తీరుతెన్నులపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్షించారు. మంగళవారం వ్యవసాయ కార్యదర్శి రఘునందన రావుతో, వ్యవసాయ…

సీఎం రేవంత్ పాపం ప్ర‌జ‌ల‌కు శాపం కావొద్దు..

Former Minister, MLA Harish Rao

దేవుడి మీద ఒట్లు వేసి మాట త‌ప్పారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు పాప ప‌రిహారం కోసం వేముల‌వాడ రాజ‌న్న‌కు పూజ‌లు ఎంతో భక్తితో ప్రజలు వేముల‌వాడ రాజరాజేశ్వర స్వామిని కొలుస్తార‌ని, పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామ‌ని సిఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద వొట్టు వేసి మాట తప్పాడ‌ని, పాలకుడే పాపం చేస్తే…

రాష్ట్రంలో కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్‌

Drug inspectors

ప్రస్తుత అవసరాలకు సరిపడేలా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీ మందుల‌ను అధిక ధరలకు విక్రయిస్తే క‌ఠిన చ‌ర్య‌లు డీసీఏ అధికారులతో సమీక్ష‌లో మంత్రి దామోదర రాజ నర్సింహ నాసిరకం, నకిలీ మెడిసిన్ తయారు చేసే వారిపై, వాటిని విక్ర‌యించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు‌. ఫార్మా…