Tag Telangana news updates

ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు

బుధ్దభవన్‌ ‌వేదికగా వినతుల స్వీకరణ హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌కీలక నిర్ణయం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి4: ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌కీలక నిర్ణయం తీసుకున్నారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి…

క‌నుమ‌రుగయ్యే ప్ర‌మాదంలో తెలుగు భాష‌

ప్రాథమిక స్థాయి వరకు తెలుగులోనే బోధన తెలుగులో కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు సినిమా పేర్లు మ‌న‌భాష‌లో ఉండాల్సిందే.. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల్లో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్య ఉండాలని సూచించారు.…

స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు సంపూర్ణ స‌హకారం..

మహావీర్ జైన్ సంస్థ సేవ‌లు అభినంద‌నీయం మాది పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న సామాజిక సంస్థలకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన శంషాబాద్ రోడ్ లోని సిటాడెల్ కన్వెన్షన్…

పోలవరంతో భద్రాచాలనికి ముప్పు

ఐఐటి హైదరాబాద్‌ ‌బృందంతో అధ్యయనం బనకచర్లకు అనుమతులు లేవన్న అధికారులు అవసరమైతే గోదావరి బోర్డుకు ఫిర్యాదు ఉన్నతాధికారులతో సిఎం రేవంత్ సమీక్ష పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఐఐటీ హైదరాబాద్‌ ‌బృందంతో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర…

బిఆర్‌ఎస్‌ ‌మనుగడకు బీసీల అండ కావాలి?

కుల గణన సర్వే ఎలా చేసినా బీసీ ప్రజల జనాభా 50 నుంచి 55% మధ్యలో ఉండే అవకాశం మెండుగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. దేశానికి స్వాతంత్రం వొచ్చినా, మన రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకున్నప్పటికీ ప్రభుత్వ వ్యవస్థలలో బిసి ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీ ప్రజలకు…

ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ వేగవంతం చేయాలి

రైతుల‌కు మెరుగైన ప‌రిహారం చెల్లించండి..  పంట పొలాల‌కు సులువుగా చేరేలా ఎన్‌హెచ్‌ల్లో అండ‌ర్‌పాస్‌లు  ఆర్అండ్‌బి, అట‌వీ శాఖ స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాలి.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగానికి సంబంధించి భూ సేక‌ర‌ణ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతుల‌కు ప‌రిహారం నిర్ణ‌యించే విష‌యంలో ఉదారంగా…

మ‌హిళ‌లు అన్ని రంగాల్లో ఎద‌గాలి

రాష్ట్రంలోని మహిళల ఆర్థిక ప‌రిపుష్టికి ప్రోత్సాహం వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తొలి పెట్రోల్ పంపున‌కు శంకుస్థాప‌న‌ మహిళలు సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఎదగాలని వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకాంక్షించారు. స్వయం ఉపాధిని పెంచుకునే విధంగా మహిళలు ఆలోచించాలని సూచించారు. విద్యతో…

సోకాల్డ్ ప్రజా పీడనగా ప్ర‌భుత్వ‌ పాలన

harees rao

ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే.. ఔట్ సోర్సింగ్ సిబ్బందితో తూతూ మంత్రంగా నిర్వ‌హ‌ణ‌ 50 శాతం విన‌తుల‌ను తిర‌స్క‌రించారు.. మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శ‌లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టార‌ని కానీ, సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ను జరపకపోగా పేరు మార్చి…

రైతు ఆత్మహత్యల్లో 75 శాతం కౌలు రైతులవే..

కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకిచ్చిన హామీలను నెరవేర్చాలి 2011 సాగుదారుల చట్టాన్ని  అమలు చేసి కౌలు రైతులను గుర్తించాలి గత డిసెంబర్ 4న ధర్నా చేపట్టినా కౌలు రైతుల గుర్తింపుకు చర్యల్లేవు.. రైతు, వ్యవసాయ కూలీ సంఘాలను సంప్రదించకుండానే సబ్ కమిటీ నిర్ణయం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాల…