Tag #telangana #narayanpet #maganur #cm revanth

మాగనూర్ ఘటనపై ఆగ్రహం 

బాధ్యులపై కఠిన చర్యలు  సీ ఎం కలెక్టర్ కు ఆదేశాలు .. నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు…

You cannot copy content of this page