తెలంగాణ విమోచనాన్ని ప్రస్తావించిన ప్రధాని

– స్వచ్ఛ భారత్ ప్రాముఖ్యతను మరోమారు గుర్తు చేశారు – బోరబండలో మన్ కీ బాత్ వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31: స్వచ్ఛ భారత్ కార్యక్రమ ప్రాముఖ్యతను నేటి మన్ కీ బాత్లో ప్రధాని మరోసారి గుర్తుచేశారని. బస్తీలు, నగరాలు, దేశం పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రతతోనే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని…
