కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక దలారుల భూకబ్జాల వల్లనే వరద నష్టం :మావోయిస్టు పార్టీ
రాష్ట్రంలో అధికారం లో ఉన్న భారత్ రాష్ట్ర సమితి క్రూరమయిన అవినీతి ఆర్ధిక దలారులు ,అదానీ అంబానీలకు సాగిలా పడుతున్న కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నియంతృత్వ విధానాలే తెలంగాణా వరదలకు కారణమని పేర్కొంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మావోయిస్టు ) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ మంగళ వారం విడుదల…