మంచినీటి చేపల ఎగుమతుల హబ్గా కోహెడ!

సాధారణంగా సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు లేదా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచే విదేశాలకు భారీగా చేపలు, రొయ్యల ఎగుమతులు జరుగుతుంటాయి. కానీ, సముద్ర తీరం లేని తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే తొలి అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల హబ్ ను కోహెడలో నిర్మిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఇది…
