Tag telangana elections

సుస్థిర బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించిన బీఆర్ఎస్‌, బీజేపీ!!

BRS and BJP Show Stable Strength: Shifting Equations in Telangana

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మెజారిటీ కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు గెలిచిన‌ప్ప‌టికీ విప‌క్ష బీఆర్ ఎస్‌, బీజేపీలు క్షేత్రస్థాయిలో త‌మ బ‌లాన్ని స్థిరంగా ప్ర‌ద‌ర్శించాయ‌నేది గెలిచిన వార్డులు, వొచ్చిన వోట్ల శాతాన్ని ప‌రిశీలిస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. తుది గ‌ణాంకాల ప్ర‌కారం కాంగ్రెస్ 1537 వార్డులు, 93 మున్సిపాలిటీలు, 5 కార్పొరేష‌న్ల‌లో విజ‌యం సాధించి త‌న బ‌లాన్ని మ‌రింతగా పెంచుకున్న‌ట్టు క‌నిపిస్తున్నా,…

పంచాయితీ ఎన్నికలు ..!

స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గ ఉప ఎన్నికలో  విజయాన్ని సాధించిన తర్వాత పంచాయితీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వొస్తాయన్న ఉత్సాహం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి ఏర్పడినట్లుంది. అందుకే జూబ్లీ ఎన్నిక హడావిడి ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ముందుగా పంచాయితీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్‌పీటీసీ…

తెలంగాణలో భాజపా ప్రభావం

“భాజపా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి—నాయకత్వం చుట్టూ ఉన్న అనిశ్చితి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి దృఢమైన నేతలున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఓ సమగ్రమైన, వర్గాలన్నింటిని ఆకట్టుకునే నాయకత్వం ఇంకా రూపు దాల్చలేదు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే మొదటగా అవసరమైనది—స్థిరమైన, స్పష్టమైన, ప్రజలతో కలిసిపోయే నాయకత్వ నిర్మాణం. తెలంగాణ ప్రత్యేకత, భాషా స్వభావం, ప్రాంతీయ చరిత్ర,…

జూబ్లీలో కాంగ్రెస్‌ ‌విజయం… బిఆర్‌ఎస్‌కు గడ్డుకాలం

“ప్రధానంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉండడమన్నది ఆ పార్టీకి కలిసివచ్చింది. సహజంగా ఉప ఎన్నికలు వొచ్చినప్పుడు అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జరుగుతున్న విషయం. అలాగే అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్థి నిధులు సమకూర్తాయన్న కాంగ్రెస్‌ ‌ప్రచారంకూడా బాగా పనిచేసి ఉంటుందనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఇం‌కా అధికారంలో మూడేళ్ళపాటు…

స్థానిక ఎన్నికల్లో ఎవరి ధీమా వారిదే

స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలకాగానే గెలుపుపై రాజకీయ పార్టీలన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తమ జండాకు ఎదురులేదని బిఆర్‌ఎస్‌ ‌పార్టీ చెబుతుంటే, ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌పరాభావాన్ని ఎదుర్కోక తప్పదని కాంగ్రెస్‌ ‌విమర్శిస్తోంది. అంతేకాదు ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుందని ఆ పార్టీ నొక్కి చెబుతున్నది. కాగా దిల్లీ ఎన్నికలే కాదు.. గల్లీ…

ఎన్నికల వేళ, ప్రజాస్వామ్య హేళ..

ప్రజలు వోట్లు వేసి మళ్లీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే రోజు దగ్గర పడింది. వోటు ఎవరికి వేయాలి అని ప్రజలు, వోటు ఎలా అడగాలి అని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఆలోచించే సందర్భం. ఈ రెండు అంశాలు కూడా పరస్పరాధారితం. వీటి మధ్య ఉన్నటువంటి సంబ ంధాల్ని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి ఒక విశ్లేషణ. ముందు ప్రజలు…