దేశ చిత్రపటం నుంచి తెలంగాణ గాయబ్

~ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 10: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్కు జేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు మాధవ్ ఇచ్చిన భారతదేశ చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడంపై వెంటనే బీజేపీ నేతలు…
