పదేళ్లలో తెలంగాణను ఆగం చేశారు

– ఇప్పుడేమో ఘనకార్యాలు చేసినట్లు బిల్డప్ – ఎమ్మెల్యే హరీష్ రావుపై మండిపడ్డ మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: గత ప్రభుత్వ నాయకులకు సరైన ఆలోచన, అవగాహన లేక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. నీళ్లు లేనిచోట మాత్రం పదేళ్లలో అనేక ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. కాళేశ్వరం…
