తెలంగాణ సివిల్ సర్వీస్ అధికార్లకు ఐఏఎస్లుగా ప్రమోషన్

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్ర సివిల్ సర్వీసులకు చెందిన అధికార్లను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)కు ప్రొబెషన్ పై బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రాజేష్కుమార్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్.డి.మాధురి, పి.బెన్ షలోమ్లు తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు వీరిని ప్రమోషన్పై…
