కెసిఆర్ పాలనతో దగాపడ్డ తెలంగాణ
ఇక్కడి అన్నదాతలకు చేసిందేవి• లేదు…. పంజాబ్ రైతులకు చెక్కులా మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంఎల్ఏ శ్రీధర్ బాబు కరీంనగర్, ప్రజాతంత్ర, మే 28 : నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వొచ్చిన…
