Tag Telangana BJP President and Union Minister Kishan Reddy

దేశ భవిష్యత్‌ కోసం మరోసారి మోదీని గెలిపించుకోవాలి..

హైదరాబాద్‌లో ఒక ఎంపీ సీటు అవసరముంది.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : దేశ భవిష్యత్‌ కోసం మరోసారి నరేంద్రమోదీని గెలిపించుకోవాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గోషామహల్‌ జుమ్మెరాత్‌ బజార్‌లో  నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన…